మొక్కలు నాటిన ఎమ్మెల్సీ తాత మధు..

144
thatha madhu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు సందర్భంగా హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్సీ తాత మధు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపించిందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ గొప్ప ఉద్యమం లో పాలు పంచుకొవాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి తాత మధు ధన్యవాదాలు తెలియజేసారు.

- Advertisement -