Saturday, April 27, 2024

వార్తలు

బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి వేముల

తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్‌ పార్టీ వడివడిగా అడుగులు వేసి దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలబెట్టిన సీఎం కేసీఆర్...పార్టీని దేశవ్యాప్తంగా విసృతపరచడానికి బీఆర్‌ఎస్‌గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదారాబాద్‌లో నూతన...

టమాటాతో హార్ట్ ఎటాక్ దూరం !

టమాటా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మనం ప్రతిరోజూ ఉపయోగించే కూరగాయలలో ఒకటి. వంటల్లో ఏ కూర చేసిన అందులో టమాటా కచ్చితంగా ఉండాల్సిందే. టమాటా లేని కూరను ఊహించుకోవడం కష్టం....

రజినీ పెట్టిన మంట.. ఏపీలో రచ్చ రచ్చ !

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమరాన్ని రేపుతున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రజినీకాంత్.. ఎన్టీ రామారావుతో తనకున్న అనుబంధాన్ని, అనుభవాలను...

Indian Army: మే 1న.. ఆర్మ్‌డ్‌ కార్ప్స్ డే

భారత సైన్యం ప్రతి సంవత్సరం మే1న ఆర్మ్డ్‌ కార్ప్స్ రైజింగ్ డేగా జరుపుకుంటుంది. 1938 మే 1న భారత సైన్యంలోకి గుర్రాల స్థానంలో యుద్ధ ట్యాంకులను తీసుకువచ్చి మొదటి రెజిమెంట్‌గా స్కిండే హార్స్‌...

CMKCR: పారిశుధ్య కార్మికులకు మేడే కానుక

మేడే కానుకగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పారిశుధ్య కార్మికులకు వేతనం రూ. వెయ్యి పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి...

కన్నడ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర..

కర్ణాటక రాజకీయాల్లో చెరగని ముద్ర ఆయనది. ఆరు దశాబ్దాల పాటు కన్నడ రాజకీయాలను శాసించిన నేత. ఎమ్మెల్యేగా,ఎంపీగా,స్పీకర్‌గా,కేంద్రమంత్రిగా, సీఎంగా,గవర్నర్‌గా ఇలా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నేత ఎస్‌ఎం కృష్ణ. ఇవాళ ఆయన...

మొక్కలు నాటిన సింగర్ శ్రేయా

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న గాయని శ్రేయా ఘోషాల్. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా...

సిక్కు అధ్యాత్మిక గురువు ఇక్బాల్ సింగ్ పుట్టిన రోజు

సామాజిక ఆధ్యాత్మిక రిఫార్మర్ ఇక్బాల్ సింగ్ కింగ్రా నేడు పుట్టిన రోజు. మే 1, 1926లో పంజాబ్‌లోని పఠాన్‌కోటలోని బరియాల్ లహ్రీ గ్రామంలో సన్వాల్ సింగ్ గులాబ్ కౌర్‌కు జన్మించారు. ఇక్బాల్ సింగ్...

మే..మూత్రాశయ క్యాన్సర్ అవగాహన నెల

ప్రపంచవ్యాప్తంగా మూత్రాశయ క్యాన్సర్ల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలను త్వరితగతిన గుర్తించి వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స అందించవచ్చు. బతికే అవకాశాలు మెరుగుపడతాయి. అయితే చాలామంది నిర్లక్ష్యంగా...

గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం..

ప్రపంచం మొత్తం మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటుంది. అయితే మే 1ని మహారాష్ట్ర దినోత్సవం మరియు గుజరాత్ దినోత్సవంగా కూడా జరుపుకుంటారని చాలా తక్కువ మందికి తెలుసు. మే మొదటి...

తాజా వార్తలు