దేశానికి తెలంగాణ మోడల్ :కేటీఆర్
భారతదేశానికి తెలంగాణ మోడల్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ లండన్లో జరిగిన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో తెలంగాణ ప్రగతి ప్రస్థానంను మంత్రి...
CMKCR:దశాబ్ది ఉత్సవాలపై సమీక్షా సమావేశము
2014 జూన్2న తెలంగాణ ఒక పసికూన. కానీ నేడు తెలంగాణ రాష్టం దేశంలో వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ఉండటమే. నిరంతరం తెలంగాణ ప్రజల కోసమే...
రేపు తీరం దాటనున్న మోచా
బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏర్పడిన మోచా తుపాన్ పోర్ట్బ్లెయిర్కి ఉత్తర ఆగ్నేయ దిశలో కదులుతుంది. ఇది బంగ్లాదేశ్లోని కోక్స్ బజార్కి దక్షిణ నైఋతి దిశలో 680కి.మీ దూరంలో మయన్మార్లోని సిట్ట్వేకి నైఋతి దిశలో 600కి.మీ...
మామిడి .. తింటే ఏమౌతుందో తెలుసా ?
వేసవిలో మాత్రమే దొరికే ఫలాలలో మామిడి కూడా ఒకడి. వేసవిలో ఎక్కడ చూసిన మామిడి పండ్లు, కాయలు, మ్యాంగో జ్యూస్ వంటివి కనిపిస్తూ నోరురిస్తుంటాయి. మామిడి పండుకు ఉండే రుచి కారణంగా పండ్లలో...
తనను ఎవరు సంప్రదించలేదు: కుమారస్వామి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తుందన్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించారు మాజీ సీఎం, జేడీఎస్ నేత...
Karnataka Results:కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 120కి పైగా స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది.
అధికార బీజేపీ 79...
సుందర తిరుమల కార్యక్రమంలో ఎన్వీ రమణ..
టిటిడి నిర్వహించిన శుద్ధ తిరుమల, సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గోనే అవకాశం లభించిందని సుప్రీం కోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ.ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అన్నరు.తిరుమల కొండలను మనం ఎంతో...
కౌంటింగ్ నేడే.. ఫలితాలపై ఉత్కంఠ !
దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్నాటక ఎన్నికల ఫలితాలు నేడే వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మద్యాహ్నం 3 గంటల లోపే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది....
డిగ్రీ పట్టా అందుకున్నహరీశ్ తనయుడు..
రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు తనయుడు అర్చిష్మాన్ డిగ్రీ పట్టా అందుకున్నారు. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు.అర్చిష్మాన్ గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్ మెంట్ అవార్డు...
కర్ణాటక కౌంటింగ్ అప్డేట్..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది.ఉదయం గం.8.00ల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుండగా మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా...