Sunday, April 28, 2024

జాతీయ వార్తలు

జమ్మూలో భారత్ జోడో యాత్ర..

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 30న జోడో యాత్ర ముగియనుండగా భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. తమిళనాడులోని కన్యాకుమారి...

రాహుల్ పప్పు కాదు: రఘురాం

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పప్పు కాదన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. నెల రోజుల క్రితం రాహుల్‭తో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన.. తాజాగా ఓ మీడియాకు...

గడ్చిరోలి…జల్‌-జంగిల్-జమీన్ పోరాటం

ఆదివాసీల హక్కుల కోసం పోరాటం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతోంది. దేశంలోని అత్యధికంగా ఆదివాసీలు ఉన్న జార్ఖండ్ నుండి ఛత్తీస్‌గఢ్‌ వరకు చాలా చోట్ల ఆదివాసీలు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు....
eggs

మహారాష్ట్రలో గుడ్ల కొరత…

మానవుడు ప్రతిరోజు సంతులిత ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు పోషక నిపుణులు తరుచూ సూచిస్తారు. కానీ అందులో భాగంగా కూరగాయలు, పండ్లు, మాంసం, ద్రవపదార్థాలు, గుడ్లు ముఖ్యమైనవి. కానీ ప్రతి...

ఒక ఫోటో జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఇదేనేమో..

సంక్రాంతి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోదీ వందేభారత్‌ రైలును గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. వందే భారత్‌ రైల్లో భాగంగా ఇది ఎనిమిదవది. కాగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు...

వివేక్ ఎక్స్‌ప్రెస్‌ దూరమెంతో తెలుసా…

ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన రైలు ప్రయాణం రష్యాలో ఉంది. మరీ సువిశాలమైన భారతదేశంలో అటువంటి రైలు ఉందా...ఠక్కున చేప్పలేము ఎందుకంటే మనకి కూడా పూర్తిగా తేలీదు. కానీ భారతీయ రైల్వేలో అత్యంత సుదీర్ఘమైన...

పెట్‌డాగ్‌పై పన్నులు ఎక్కడో తెలుసా…

ఎగువ మధ్య స్థాయి ఆదాయం కలిగిన కుటుంబాలు కుక్కను కలిగి ఉండటం ఇప్పడు సర్వసాధారణంగా మారింది. అయితే దీనికి విరుద్ధంగా మధ్యప్రదేశ్‌లోని సాగర్ మున్సిపాలిటీలో కుక్కలను పెంచకూడదని ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈమేరకు...

శ్రీవారికి కానుకగా రెండు డీసీఎంలు…

అపదల మొక్కులవాడికి ఎన్నో కానుకలు గల్లా నిండ డబ్బులు కురిపిస్తారు అనంత భక్తజనం. ఇదే కోవలోకి టీవీఎస్‌ సంస్థ... అందుకు మినహాయింపు కాదని నిరూపించింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్‌ చెన్నైకి చెందిన సెల్వం...

భవిష్యత్తులో ఢిల్లీ ప్రజల దీన స్థితి…

భారతదేశం ఒక ఖండంకు ఉండాల్సిన విభిన్న లక్షణాలు కలబోత. అయితే భారతదేశంలో విభిన్న పక్షిజాతులు జంతువులు అడవులు ఉన్న...రోజురోజు పెరుగుతున్న వాహనాల రాకపోకలకు ప్రజలు నిత్యం కాలుష్యానికి గురువుతున్నారు. ఈనేపధ్యంలో ప్రతియేటా ఖరీఫ్‌...

భూతల్లికి రైతు తెలిపే కృతజ్ఞత సంక్రాంతి..

దేశ ప్రజలందరికీ యావత్‌ తెలంగాణకు భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌. పంటపొలాల నుంచి పంట ఇంటికి వచ్చిన సమయమని అన్నారు. నమ్ముకున్న భూతల్లికి రైతు తెలిపే కృతజ్ఞతల...

తాజా వార్తలు