Thursday, March 28, 2024

జాతీయ వార్తలు

ప్రధాని మోడీ తల్లి కన్నుమూత..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇంట విషాదం నెలకొంది. మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఇవాళ ఉదయం 3.39 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నిండు...

అత్యంత పొడవైన స్కైవాక్ ఎక్కడంటే…

ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్కైవాక్ వంతెనను భారతదేశంలో నిర్మించనున్నారు. మహారాష్ట్రలోనివ అమరావతి సమీపంలోని చిఖల్ దారా అనే హిల్‌ స్టేషన్‌లో 407మీటర్ల పొడవైన స్కైవాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కైవాక్‌ మధ్యలో 100మీటర్ల...

దేశంలో తొలి 3డీ ఇల్లు ఎక్కడంటే…

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భారత సైన్యం తొలి 3డీ ప్రింటింగ్‌ హౌస్‌ నిర్మించింది. అహ్మదాబాద్‌కు చెందిన గోల్డెన్ కటార్ డివిజన్‌ లో ఈ నిర్మాణం చేపట్టారు. దీనిని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ మరియు ఎమ్‌ఐకాబ్...

ఫోన్ పోయిందా..పేమెంట్ యాప్స్ ఇలా బ్లాక్ చేయండి!

అరచేతిలో ప్రపంచం..ఒక్క క్లిక్‌తో ఇంటి ముందుకే అన్ని. ఎలాంటి సమాచారం అయినా, పేమెంట్స్ అయినా, టికెట్స్ బక్సింగ్స్ అయినా అండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఇంట్లోనే కూర్చొని అన్ని చేయోచ్చు. అందుకే స్మార్ట్...
rahul

పెళ్లిపై రాహుల్ షాకింగ్ కామెంట్స్!

భారత్ జోడో యాత్రలో భాగంగా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. తన నానమ్మ ఇందిర వంటి మంచి లక్షణాలున్న...

నటి తునిషా మర్డర్‌పై కంగనా కామెంట్…

నిత్యం వార్తాల్లో నిలిచేందుకు తహతహలాడే వ్యక్తి బాలీవుడ్‌ క్వీన్ కంగనా రనౌత్‌. తాజాగా జరిగిన ఓ ఘోర ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌ బుల్లితెర కథానాయిక తునిషా శర్మ ఆత్మహత్యపై ఘాటైన...

టెక్స్‌టైల్‌ రంగానికి ఊతమివ్వాలి:కేటీఆర్‌

తెలంగాణలోని టెక్స్‌టైల్‌ రంగానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలని రాష్ట్ర చేనేత, జౌళీశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని కేంద్రంకు ఒక లేఖ...
corona

చైనాలో కొత్త వేరియంట్లు…

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మార్పులను కలిగి ఉన్న వైరస్‌లలో ఒకటిగా కరోనా ఉందని భారత కోవిడ్‌ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) ఎన్‌కే ఆరోరా తెలిపారు....

నాసల్ వ్యాక్సిన్ రేటు ఎంతంటే…

ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానసల్ వ్యాక్సిన్‌ ను భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముక్కు ద్వారా వేసుకొనే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్నారు. ఇదివరకే కోవిషిల్డ్...

కొవిడ్‌ ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌

కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. ముఖ్యంగా చైనాలో కొత్త వేరియంట్ బీభత్సం సృష్టిస్తుండగా అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇక దేశంలో ఇవాళ అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో మాక్...

తాజా వార్తలు