Saturday, May 18, 2024

జాతీయ వార్తలు

UPA కాదు.. ఇక INDIA!

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా ఏకం అవుతున్న విపక్షాలు ఒక కూటమిగా ఏర్పడేందుకు గత కొన్నాళ్లుగా అడుగులు పడుతున్న సంగతి...

ఢిల్లీని వణికిస్తున్న డెంగీ..

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టి కాస్త రిలీఫ్ కాగా ఇప్పుడు సరికొత్త సమస్య వచ్చి పడింది. వర్షాలతో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెరిగి డెంగీ కేసుల...

కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత..

సీనియర్ కాంగ్రెస్ నేత, కేరళ మాజీ సీఎం ఉమెన్‌ చాందీ కన్నుమూశారు. ఆయన వయస్సు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఈ...

బెంగళూరులో విపక్షాల భేటీ..

ఎన్డీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా బెంగళూరులో విపక్షాల భేటీ జరుగనుంది. ఇప్పటికే ఓ సారి బిహార్ రాజధాని పాట్నాలో భేటీ జరుగగా తాజాగా బెంగళూరులో జరగనుంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రోడ్ మ్యాప్‌...

ఆ రెండు పార్టీలకు ఎన్డీయేనే దిక్కా?

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పొత్తుల అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ఈసారి ఎన్డీయే కూటమితో చేతులు కలిపే పార్టీలపైనే అందరి చూపు నెలకొంది. ఎందుకంటే గత ఎన్నికల ముందు...

చంద్రయాన్-3 విజయవంతం..నెక్స్ట్ టాస్క్ అదే!

ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయింది. మద్యాహ్నం 2:35 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన MLV-3 M4 రాకెట్ మూడు దశలను...

నింగిలోకి చంద్రయాన్ -3

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3 నింగిలోకి దూసుకెళ్లింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో మధ్యాహ్నం 2.35నిమిషాలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ని నింగిలోకి పంపారు. దాదాపు 40 రోజుల...

Chandrayaan-3:కౌంట్ డౌన్

ఏపీలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్ సెంటర్ వేదికగా ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు....

Siddaramaiah:అలా చేస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్తా

కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సర్దుబాటు రాజకీయాలు తెలియవని ఒకవేళ అలాంటి రాజకీయాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు. 1983 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పటి...

యమునా నది ఉగ్రరూపం..ఎర్రకోటలోకి చేరిన నీరు

భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ కకావికలమైంది. ఎడతెరపిలేని వర్షాలతో రోడ్లన్ని చెరువులను తలపిస్తుండగా తాజాగా ఢిల్లీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతోంది.యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఐటీఓ, ఎర్ర కోట, ఢిల్లీ...

తాజా వార్తలు