Saturday, April 20, 2024

బిజినెస్ వార్తలు

వైన్ షాప్ టెండర్లకు అనూహ్య స్పందన..

రాష్ట్రంలో వైన్ షాప్ టెండర్లకు అనూహ్య స్పందన వచ్చింది. ఇవాళ టెండర్ దాఖలుకు చివరి తేదీ కావడంతో పెద్ద ఎత్తున టెండర్లు దాఖలు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు 107016 దరఖాస్తులు...

టీ న్యూస్ ప్రాపర్టీ ఎక్స్‌పో-2023

మీరు సొంత ఇల్లు లేక ప్లాట్ కొనాలనుకుంటున్నారా…? మీ పెట్టుబడికి సరైన ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకోసమే టీ న్యూస్ ప్రాపర్టీ ఎక్స్ పో, ఆగస్టు 19-20 హైటెక్‌సిటీ మైదాన్ ఎక్స్‌...

ఫోన్ చార్జింగ్ పెట్టి నిద్రపోతే.. డేంజర్ !

చాలమంది రాత్రిపూట మొబైల్ చార్జింగ్ పెట్టి నిద్రపోతుంటారు. ఇలా పెట్టడం మంచిదేనా కదా అనే విషయలపై కనీసపు అవగాహన కూడా లేకుండా ఈ విధంగా చేస్తుంటారు. ఇలా చేయడానికి కూడా కారణం లేకపోలేదు....

Gold Price:లేటెస్ట్ ధరలివే

బంగారం ధరలు ఇవాళ బులియర్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 54,450గా ఉండగా 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ.110...

మీ చూపంతా ఫోన్ పైనేనా..? జర జాగ్రత్త

చేతిలో స్మార్ట్ ఫోన్ ఇదొక్కటి ఉంటే చాలు ఇంకేం లేకున్నా ఫర్వాలేదు. ఫైనల్‌ గా ఇది స్మార్ట్ ఫోన్ యుగం. అందుకే మనకు తెలియకుండానే రోజు గడిచిపోతుంది. Also Read:PM Modi:టాప్ 3లో భారత్ నెట్...

ఐటీఐఆర్ లేకున్నా…ఐటీ రంగం ఆగలే!

రాజకీయంగా బీజేపీతో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రయోజనాలను అడ్డుకుంది మోడీ సర్కార్‌. ఇందులో భాగంగా ఒకటి హైదరాబాద్‌కు ఐటిఐఆర్. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి...

భారతీయ బ్యాంకింగ్…నాడు..నేడు

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియానే. ఇక ఆర్ధిక సంస్కరణలు జరిగి మూడు దశాబ్దాలు పూర్తి కాగా ఒకప్పటి భారతదేశానికి ప్రస్తుత ఇండియాకు చాలా తేడా జరిగింది. ఆర్థిక...

KTR:మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేయండి

హైదరాబాద్ నగరం మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ మరియు ఎయిర్పోర్ట్ మెట్రో వ్యవస్థపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ మెట్రో రైల్ భవన్ లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం...

Gold Price:లేటెస్ట్ ధరలివే

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 100 తగ్గగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గుముఖం...

చైనాను దాటం..సమస్యలు అధిగమిస్తామా?

ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో అగ్రస్ధానంలో ఉంది భారత్. చైనా జనాభా 142 కోట్ల 57 లక్షలుగా ఉంటే భారత దేశ జనాభా 142 కోట్ల 86 లక్షలకు చేరుకుంది.జనాభాలో...

తాజా వార్తలు