Thursday, April 25, 2024

జ్యోతిష్యం

Astrology

nizamabad bjp

టీఆర్ఎస్‌లోకి నిజామాబాద్ బీజేపీ నేతల క్యూ..

టీఆర్ఎస్‌లో చేరేందుకు నిజామాబాద్ జిల్లా బీజేపీ స్థానిక ప్రజాప్రతినిధులు' క్యూ ' కట్టారు. ఆర్మూర్ ఎమ్మెల్యే&PUC చైర్మన్ ఏ ,జీవన్ రెడ్డి సమక్షంలో మాక్లూర్ మండలానికి చెందిన పలువురు బిజెపి ఎంపీటీసీ లు...

లండన్‌లో “కెసిఆర్ కూపన్స్”తో విద్యార్థులకు సహాయం..

గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీని వలన ప్రజలు ఆరోగ్యపరంగానే కాకుండా, నితావసరాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి ప్రభుత్వాలు...
MLA Guvvala Balaraju

శిరుసనగండ్ల గుట్టపై సీతారాముల కళ్యాణం..

నాగర్ కర్నూల్ జిల్లాలో శ్రీరామనవమి పురస్కరించుకుని రెండవ అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరుసనగండ్ల గుట్టపై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే...
kcr

జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి..

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నేడు జర్నలిస్టులకు అపన్నహస్తం కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పాల్గొని చెక్కుల...
green challenge

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జేసీ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి బీజం వేసిన రాజ్య సభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు స్వీకరించిన నేపథ్యంలో నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
GHMC commissioner

జ‌న‌వ‌రిలో ఓట‌రు జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌..

ఈ నెల 16న సోమ‌వారం హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని 15 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఫోటో ఓట‌రు జాబితా ముసాయిదాను ప్ర‌చురించిన‌ట్లు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి మ‌రియు జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్...
ZP Chairperson Dava Vasantha

మొక్కలు నాటిన జగిత్యాల జిల్లా జడ్పి చైర్ పర్సన్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జగిత్యాల జిల్లా జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ ఐదు మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఆమె...
minister ajay kumar

సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ ధన్యవాదాలు..

ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకోవడానికి అనుమతించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎంను అజయ్ కుమార్ కలిశారు. ఆర్టీసీ...
rains in telangana

రాష్ట్రంలో రేపటి నుండి భారీ వర్షాలు..!

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఓ మోస్తరు వర్షం పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, వరంగల్ రూరల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలు...

తాజా వార్తలు