మొక్కలు నాటిన జగిత్యాల జిల్లా జడ్పి చైర్ పర్సన్..

1228
ZP Chairperson Dava Vasantha
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జగిత్యాల జిల్లా జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ ఐదు మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఆమె మరో కొందరికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు. ఇందులో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,మార్క్ ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి,పెద్దపెల్లి, కరీంనగర్,సిరిసిల్ల,వరంగల్ జడ్పిలకు ఈ గ్రీన్ ఛాలెంజ్ చేశారు దావ వసంత సురేశ్.

Jagtial ZP Chairperson Vasantha

Jagtial ZP Chairperson

 

Jagtial ZP Chairperson Dava Vasantha has accepted the Green Challenge thrown at him by TRS MP, J Santosh Kumar. On Wednesday, She planted saplings on..

- Advertisement -