Tuesday, May 7, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

sccl

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. గతంలో ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా ఇచ్చే బోనస్‌లో భాగంగా ఈ ఏడాది ఒక్కొ కార్మికుడిగి రూ.64,700 బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది...

అల..వైకుంఠపురంలో”సరిలేరు నీకెవ్వరు”@దీపావళి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తన్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్...
tamilisai

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారినికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన...
minister niranjanreddy

బోయిన్‌పల్లి మార్కెట్‌లో మంత్రి నిరంజన్‌ రెడ్డి..

హైదరాబాద్ బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాష్ట్రం నలుమూలల మార్కెట్లు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఒకే దగ్గర మార్కెట్ ఉండడం మూలంగా పలు సమస్యలు వస్తున్నాయని నగరంలో డిమాండ్‌కు...
speaker pocharam

దేశాభివృద్ధిలో కీలకంగా మైనింగ్‌: స్పీకర్ పోచారం

భారత్ దేశ అభివృద్ధిలో మైనింగ్ డిపార్ట్‌మెంట్‌ కీ రోల్ పోషిస్తుందని తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో మైనింగ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ , ఇన్వెస్ట్మెంట్స్,ఇష్యూస్...
ganguly

బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన దాదా

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 39వ అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు జయ్‌ షా బీసీసీఐ...
ntr

ఎన్టీఆర్…మత్తు వదలరా ఫస్ట్ లుక్

హిట్ చిత్రాల నిర్మాణ సంస్ధ మైత్రి మూవీ మేకర్స్ కొత్త నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం మత్తు వదలరా. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన సినిమా ప్రీ లుక్ అందరిని ఆకట్టుకోగా తాజాగా...
onion price

మళ్లీ కన్నీరు పెట్టించనున్న ఉల్లి..!

మొన్నటి వరకు దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడంతో ఉల్లిపంట నీట మునిగింది.. దీంతో దేశంలో ఉల్లి ధరలు అమాంతంగా కొండెక్కాయి. దీంతో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఎగుమతిని ఆపేసి ధరలను నియంత్రించింది ప్రభుత్వం....
pooja

తెలుగు సినిమాలకు బ్రేక్…. పూజా హెగ్డే!

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న బ్యూటీ పూజా హెగ్డే. వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ అరవింత సమేతతో హిట్ ట్రాక్ ఎక్కింది. తర్వాత మహేష్‌తో 'మహర్షి',వరుణ్‌తో 'గద్దలకొండ...
big boss 3

బిగ్ బాస్‌ 94 ఎపిసోడ్‌..ఫైనల్‌కి రాహుల్‌

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 3 విజయవంతంగా 94వ ఎపిసోడ్‌ని పూర్తిచేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో టిక్కెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బాబా భాస్కర్,అలీకి బురద టాస్క్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. వీరిద్దరికి...

తాజా వార్తలు