సైదిరెడ్డికి సర్టిఫికేట్ అందించిన ఈసీ..
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. శాసనసభ్యులుగా శానంపూడి సైదిరెడ్డి...
హుజుర్నగర్ ప్రజలకు ఋణపడి ఉంటా- సైదిరెడ్డి
సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సనంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యత చాటారు. 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపులో...
‘దండారి’ ఉత్సవాలకు నిధులు మంజూరు..
ఆదివాసీ గిరిజనుల దండారి ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయాలు మంజూరు చేసినట్లు ఆసిఫాబాద్ - కుమ్రం భీం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి తెలిపారు. ప్రతీ యేడు సంస్కృతీ,...
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు- అల్లం నారాయణ
గురువారం సీఎం కేసీఆర్ తెలంగాణభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తనదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సరిగా రాలేదన్నారు. పెద్ద...
హుజుర్నగర్ ప్రజలకు కృతజ్ఞతలు- సీఎం కేసీఆర్
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. హుజూర్నగర్ ఉపఎన్నిక విజయం అనంతరం సీఎం తెలంగాణభవన్లో...
ఆర్టీసీ మునగక తప్పదు…ఎవరు కాపాడలేరు: సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికులది దురంహంకార,దుర్మార్గపురిత వైఖరని మండిపడ్డారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్...భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా చెల్లింపులు ఇచ్చామన్నారు. 67 శాతం జీతాలను నాలుగేళ్లలో...
అపురూపమైన విజయాన్ని అందించారు- కవిత
హుజుర్నగర్లో గులాబీ జెండా ఎగిరింది. హుజుర్నగర్ ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 43,284 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డిపై శానంపూడి...
నవంబర్లో మున్సిపల్ ఎన్నికలు: సీఎం కేసీఆర్
నవంబర్ లోపు మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్....ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రెండు,మూడు రోజుల్లో ఈసీని కలిపి ప్రభుత్వ...
26న హుజుర్నగర్లో టీఆర్ఎస్ సభ: సీఎం కేసీఆర్
హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేసీఆర్. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో తన సభ రద్దైన ప్రజలు ప్రభుత్వానికే అనుకూలంగా మద్దతిచ్చారని...
రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సంబరాలు..
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సైది రెడ్డి భారీ మెజారిటి గెలుపొందడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆరెస్ పార్టీ శ్రేణులు టపాసులు...