మల్లీశ్వరి పులిస్వారి మరోసారి..
సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేయడం, ఎఫైర్ పెట్టుకోవడం మాత్రమే కాదు.. అతనితో కలిసి సినిమా చేయడం కూడా పులి మీద స్వారీ చేయడం లాంటిదే. అయితే.. ఈ కండలవీరుడితో డేటింగ్ చేయడం,...
తేజ్ ‘చిత్రలహారి’ రిలీజ్ డేట్ ఖరారు..
మెగా హీరో, సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి సినిమాలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు ఈసినిమాను నిర్మించగా తేజ్...
కత్రినా బ్రేకప్స్ కి బ్రేకుల్లేవ్..
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు లవ్లో మునిగిపోవడం, కాస్త గ్యాప్ లోనే బ్రేకప్ అయిపోడం కామన్గా మారిపోతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో లవ్లో పడి, బ్రేకప్ అయిన విషయం తెలిసిందే.
అంతటితో...
దేశానికే రోల్ మోడల్.. తెలంగాణ
సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. బుధవారం ఆసిఫ్ నగర్ మండలంలోని ఎంజీ నగర్లో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.1 కోటి...
‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ @ 365..
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్తో హీరోగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ దగ్గర 'ఆర్య 2', '1.. నేనొక్కడినే' చిత్రాలకు పనిచేసిన మున్నా ఈ...
10 లక్షల 77 వేలకు చేరిన కరోనా కేసులు…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 38,902 పాజిటివ్ కేసులు నమోదుకాగా 543 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల...
గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్..
రాజుల కాలం నాటి మేకప్కు ఇప్పుడు గుడ్బై చెప్పేస్తున్నాడు రెబల్ స్టార్. ఐదేళ్లపాటు బాహుబలి ప్రాజెక్టుతో బిజీగా గడిపిన ప్రభాస్, మళ్లీ తన ఒరిజినల్ లుక్తో తన డార్లింగ్స్ని మిస్మరైజ్ చెయ్యడానికి రెడీ...
మోహన్ లాల్ పులిమురుగన్ కి ఫుల్ క్రేజ్
మళయాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన ఈ విజువల్ వండర్ దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కాబోతుంది. మళయాలనట ఎన్నడూ...
తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలు
మహబూబ్ నగర్- రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గాను నామినేషన్లు ప్రారంభమైన మొదటి రోజు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా...
ఆరో దశ పోలింగ్ ప్రారంభం..
నేడు దేశవ్యాప్తంగా ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా, ఉత్తరప్రదేశ్, బీహార్,...