Sunday, May 19, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

అంజన్నకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు..

కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చేరుకున్న సీఎం...అనంతరం కొండగట్టు అంజన్న క్షేత్రాన్నికి రోడ్డుమార్గంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు...

చివరి శ్వాస తెలంగాణ కోసమే:కేసీఆర్

ఏజెన్సీ ప్రాంతాలు మారుమూల గ్రామాల ప్రజలకు పాలన అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లాను చేసుకున్నాం అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాను రద్దుజేయాలంటుండు, కొత్తగూడెం జిల్లా...

KCR:నర్సాపూర్‌కు నీళ్లు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి

మల్లన్న సాగర్‌ నుంచి నర్సాపూర్ ప్రాంతానికి బ్రహ్మాండంగా నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. నర్సాపూర్ రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్...వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు....

బిలియ‌నీర్ల‌కు మోడీ దాసోహం : రాహుల్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిలియనీర్లకు దాసోహం అయ్యారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తాను పోటీచేస్తున్న రాయ్‌బ‌రేలిలో రాహుల్ సోమ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో పాల్గొన్నారు.మోడీ ప్ర‌భుత్వం...

మరో సర్వే.. ఏపీలో అధికారం ఆ పార్టీదే !

ఏపీలో రోజుకో సర్వే తెరపైకి వస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో అధికారం ఎవరిదనే దానిపై సర్వేల కోలాహలం మొదలైంది. ఇప్పటికే చాలా సర్వేలు రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని సర్వేలు...

ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం..

నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం...

నాడు ల్యాండ్‌టైటిలింగ్‌కు జై…ఇప్పుడు నో..మతలబేంటీ?

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ చుట్టే ఏపీ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకున్న టీడీపీ పదేపదే ప్రస్తావిస్తూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తోంది. ఇక టీడీపీ విమర్శలకు...

బిగ్ రిలీఫ్…కేజ్రీవాల్‌కు బెయిల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. జస్టిస్ సంజీవ్ కన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ మేరకు కేజ్రీవాల్‌కు మధ్యంతర...

KTR:సికింద్రాబాద్‌లో గెలిచేది బీఆర్ఎసే

సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా అంబర్ పేటలో ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచేది గులాబీ పార్టీనే అన్నారు....

TTD:రామాలయ నిర్వహణపై టీటీడీ సాంకేతిక సలహాలు

అయోధ్యలోని శ్రీ రామాలయ నిర్వహణ, యాత్రికులకు కల్పించవలసిన సౌకర్యాలు తదితర అంశాలపై శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విజ్ఞాపన మేరకు టీటీడీ ఈవో  ఏవి ధర్మారెడ్డి తో కూడిన ఇంజనీరింగ్ అధికారుల...

తాజా వార్తలు