బెంగాల్ సీఎం మమతాపై దాడి..
బెంగాల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం తారాస్ధాయికి చేరగా ఇక ఎన్నికల వేళ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీపై దాడి...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు @ప్రగతి భవన్
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు జరుగనుంది. ప్రగతి భవన్ వేదికగా జరుగనున్న సదస్సులో 25 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో నెలకొన్న పరిస్థితులతో...
మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం..
పరిశ్రమలు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావుకి మరొక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు 2021 కి మంత్రి కేటీఆర్కు...
ప్రధాని మోదీ…అమెరికా టూర్ డీటైల్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా టూర్ డీటైల్స్ విడుదలయ్యాయి. అమెరికాలో పర్యటనలో భాగంగా జో బైడెన్ తో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో భేటీ కానున్నారు. మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ...
రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షాలు తెలిపిన సీఎం కేసీఆర్
జూన్ 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షాలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశ చరిత్రలోనే అపూర్వ మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నదని,...
కరీంనగర్,మెదక్,ఆదిలాబాద్లో టీఆర్ఎస్ గెలుపు
స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ...
నిరాడంబరుడు…నంది ఎల్లయ్య: మంత్రి హరీష్ రావు
మాజీ ఎంపీ,కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని...
విత్తనోత్పత్తిలో కొత్త అధ్యాయం: మంత్రి నిరంజన్ రెడ్డి
నెదర్లాండ్స్లోని సీడ్ వ్యాలీ హాలాండ్ను సందర్శించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో అంతర్జాతీయ విత్తన సలహా మండలి ఏర్పాటుచేస్తామని..విత్తనోత్పత్తిలో ఇది కొత్త అధ్యాయం అన్నారు. యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో...
సాగర్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు..
రాష్ట్రంలో ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ కూడా తన అభ్యర్థిని ఖరారు చేసింది. నాగార్జునసాగర్ బరిలో తమ...
పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక..
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాక్ నూతన ప్రధాని ఎన్నిక కోసం సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరగగా.. షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....