ముస్లీం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందు..
ఏటా పవిత్ర రంజాన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు వేడుక ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్,...
ఒంటరిగానే బరిలోకి దిగుతాం..
తెలంగాణ రాష్ట్రసమితి ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమని ప్రకటించింది. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులుండవని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని,...
ఆలయాలను శుభ్రంగా ఉంచాలి- మంత్రి అల్లోల
కరోన వ్యాప్తి నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని ఆలయాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు....
బంగారు తెలంగాణే నా స్వప్నం…
తెలంగాణ వస్తే ధనిక రాష్ట్రమవుతుందన్న నా మాటలు నిజమయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సకల వనరులతో సంపన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న సీఎం...
న్యూస్ అప్డేట్స్ టుడే..
1.నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..లాక్ డౌన్ పొడగించే అవకాశం2.పోలీసులకు కొవిడ్ కేర్ యాప్!3.ఏపీలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ4.జూలై 8న షర్మిల పార్టీ ఆవిర్భావం5.త్వరలో టీఆర్ఎస్లోకి టీడీపీ సీనియర్ నేత ఎల్.రమణ!6.నేడు...
రాహుల్ నిర్వాకం..ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన
గతేడాది సెప్టెంబర్7న కన్యాకుమారిలో ప్రారంభించిన భారత్జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్లో ముగియనున్న వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సర్వత్రా విమర్శల పాలవుతున్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని లాల్చౌక్లో రాహుల్...
మోడీకి థ్యాంక్స్ చెప్పిన తలసాని..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీ,హైదరాబాద్ మహానగరం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందన్నారు. ఒకవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ విదేశి పెట్టుబడులను ఆకర్షిస్తోందన్న మోదీ…హైదరాబాద్ డైనమిక్ సిటీగా గుర్తించి ట్వీట్...
TRS విజయగర్జన సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో విజయ గర్జన సభ నిర్వహించెందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. వరంగల్ నగర సమీపంలో సుమారు 10లక్షల మందితో...
తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా: హరీశ్ రావు
తెలంగాణపై కనీస పరజ్ఞానం లేని వాళ్లు కూడా ఇక్కడ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన హరీశ్ రావు…షర్మిల...
రైతే రాజు కావాలి..:కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలవనుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు బంధు పథకం సన్నాహాక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ గ్రామీణ...