Sunday, May 19, 2024

రాజకీయాలు

Politics

uday

మనిషి మనుగడకు జీవనాధారం : ఉదయ్‌ కుమార్‌

తెలంగాణ ప్రోఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి పురస్కరించుకొని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గోని మొక్కలు నాటారు. సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ...
Rammohan Naidu Exclusive Dance Sangith

ఎన్టీఆర్‌ పాటకి స్టెప్పేసిన టీడీపీ ఎంపీ….

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ద్వితీయ పుత్రిక శ్రావ్యను రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి...
talasani

అధికారులు పల్లెలకు తరలండి: మంత్రి తలసాని

2014 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో దేశంలోనే అగ్రస్థానం సంపాదించాం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని పశుసంక్షేమ భవన్ లో పశుసంవర్ధక శాఖ అధికారుల నూతన...

KTR:ఫోన్ ట్యాపింగ్ వారికి నోటీసులిస్తా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇస్తానని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు...

Revanth:రేవంత్ కు ‘భయం’ పట్టుకుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సి‌ఎం పదవి విషయంలో భయం పట్టుకుందా ? తనపై కుట్ర జరుగుతోందని రేవంత్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ? రేవంత్ ను దెబ్బ తీయడానికి...
harikishan

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్‌ మృతి…

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆచన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1963.. మే 30న ఏలూరులో జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే తన...

మాస్కులు పంపిణీచేసిన మంత్రి ఎర్రబెల్లి..

జనగామ జిల్లా కోడకండ్ల మండలంలో మాస్కులు పంపిణీ చేశారు. లక్ష్మక్కపల్లి గ్రామం నుండి కోడకండ్ల మండల కేంద్రానికి బయలుదేరిన ఎర్రబెల్లి…మార్గం మధ్యలో పెద్దబాయి తండా వద్ద వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలను చూసి...
ktr telangana bhavan

జయశంకర్ సార్..సేవలు మరువలేనివి:కేటీఆర్

తెలంగాణ ఉద్యమ జ్యోతి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్ సార్ 7వ వర్ధంతి సందర్భంగా మంత్రులు తలసాని,నాయిని,మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి...
Covid

దేశంలో 24 గంటల్లో 16,326 కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంట‌ల్లో 16,326 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 666 మంది మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728గా...

రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలో విలీనం ఖాయం- మంత్రి నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ నీరుపోయలే.. బీజేపీ నారు పోయలే.. ఈ దేశంలో రైతుకు, వ్యవసాయానికి గౌరవం పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. 60 ఏండ్లు పాలకులచే విస్మరించబడిన వ్యవసాయాన్ని ప్రాణప్రతిష్ట చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం...

తాజా వార్తలు