ఎస్ఆర్ నగర్లో మల్టీపర్పస్ కమిటీ హాల్- మంత్రి వేముల
త్వరలో ఎస్.ఆర్.నగర్లో మల్టీపర్పస్ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టడానికి పనులు ప్రారంభిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఈ రోజు మంత్రి వేముల ప్రశాంత్...
ఆర్టీసీ జేఏసీ నుంచి తప్పుకున్న సూపర్వైజర్స్ అసోసియేషన్
టీఎస్ ఆర్టీసీ జేఏసీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది సూపర్ వైజర్స్ అసోసియేషన్. ఆర్టీసీ సమ్మె ముగిసిన కారణంగా టీఎస్ ఆర్టీసీ జేఏసీ నుండి సూపర్ వైజర్స్ అసోసియేషన్ వైదొలుగుతుందని ఓ. సుధ ప్రకటించారు....
వక్కంతం వంశీ దర్శకత్వంలో వరుణ్..!
గద్దలకొండ గణేష్తో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాడు హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న వరుణ్ ఈ మూవీ సెట్స్పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్...
‘ఓన్లీ నేను’ ట్రైలర్ లాంచ్..
శరకడం స్టోరీస్ పతాకంపై చెంగ్, మైరా అమితి జంటగా విగ్నేష్ కలగర డైరెక్షన్లో శ్రీనివాస్ శరకడం నిర్మిస్తోన్న చిత్రం`ఓన్లీ నేను`. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ రోజు ఫిలింఛాంబర్లో జరిగింది....
బ్రహ్మనందం పొలిటికల్ ఎంట్రీ…ప్రచారం లో బిజీ బిజీ
సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్లు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక్క తెలుగు ఇండస్ట్రీ నుంచే కాకుండా ఇతర భాషల్లో నుంచి కూడా చాలా మంది స్టార్ హీరోలు, కమెడియన్లు,...
గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్..
రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బి కృష్ణ కంపోస్ట్, రిసోర్స్...
ఆర్టీసీ ఛార్జీల పెంపు…రేట్లు ఇలా ఉన్నాయి
బస్సు ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం చేసింది టీఎస్ఆర్టీసీ. పెరిగిన బస్సు ఛార్జీలు ఈ ఆర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
()పల్లె వెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.5నుంచి రూ.10కి పెంపు.
()సెమీ ఎక్స్ప్రెస్ కనీస్...
నల్గొండలో బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం..
నల్గొండలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ఓ బస్సు (ఏపీ 36 ఎక్స్ 3654) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లా కేంద్రంలోని చర్లపల్లి కూడలి వద్దకు...
టీ20 వరల్డ్ కప్….భారత జట్టు ఇదే
అండర్ 19 ప్రపంచకప్కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 2020 జనవరి 17 నుంచి దక్షిణాఫ్రికాలో ఈ వరల్డ్ కప్ ప్రారంభంకానుండగా ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రియం గార్గ్ నేతృత్వంలో భారత్ బరిలోకి దిగనుంది....