తిరుమల సమాచారం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 3 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి...
సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవానికి కేసీఆర్
కొత్త జిల్లాల ఏర్పాటులో జిల్లాస్థాయి ప్రభుత్వశాఖల పునర్వ్యవస్థీకరణ కూడా ప్రజలకు ఎక్కువ మేలుచేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. జిల్లాల పునర్విభజన పురోగతిని సమీక్షించేందుకు ఈ నెల 6న...
విమానాన్నే తయారు చేసుకున్నాడు..
భారత్లో సాధారణంగా వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పవు. రోడ్లు ఎలా ఉన్నా.. ఎన్ని గంటలు ట్రాఫిక్లో ఇరుక్కున్నా ఆఫీస్కి వెళ్లాల్సిందే. అయితే చెక్ రిపబ్లిక్ కు చెందిన 45 ఏళ్ళ ఫ్రాంటిసెక్ అడ్వారాకు...
రేషన్ కార్డ్ కోసం పోతే… రేప్ చేశాడు
ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ సెక్స్ సీడీ కేసు మరో మలుపు తిరిగింది. ఢిల్లీ పోలీసులు ఆయనపై రేప్ కేసు నమోదు చేశారు. సందీప్...
చందు దర్శకత్వంలో ‘ఐడ్రీమ్ మీడియా’
దక్షిణాదిన త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న కంపెనీ 'ఐ డ్రీమ్ మీడియా' త్వరలోనే చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతోంది. తమ తొలిప్రయత్నంగా వర్ధమాన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం...
పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్ష ఖరారు
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామక తుది రాత పరీక్ష తేదీని అధికారులు శనివారం ఖరారు చేశారు.వచ్చేనెల 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహించాలని...
ఆఫ్రిది పై వేటు..
పాక్ టీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై వేటు పడింది.ఇంగ్లాండ్తో వచ్చే బుధవారం జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్ కోసం 13 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలక్టర్లు అందులో అఫ్రిదికి మొండిచేయి...
“బంతిపూల జానకి” సంతోషాన్నిస్తోంది
చిన్న సినిమాలు రెండు మూడు రోజులాడడమే గగనంగా ఉన్న ప్రస్థుత గడ్డు పరిస్థితుల్లో.. రెండో వారంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి చేస్తోంది "బంతిపూల జానకి". ఈ చిత్రం సాధిస్తున్న విజయం ఇస్తున్న...
3జీ ఫోన్లకు జియో సపోర్ట్ చేస్తుందా..?
దేశమంతా ఇపుడు రిలయన్స్ జియో ఫీవర్ పట్టుకుంది. ఇంటర్నెట్ డాటా, కాల్స్ ఉచితం అనడంతో హైదరాబాద్లో జియో సిమ్ల కోసం రిలయన్స్ స్టోర్ల ముందు భారీ క్యూలు దర్శనం ఇస్తున్నాయి. ప్రతి ఒక్కరూ...
టీ న్యూస్తో యోయో ఒప్పందం
సీమాంధ్ర పాలకులు, చానళ్ల కుట్రలను నిత్యం ఛేదిస్తూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను వార్తల రూపంలో ప్రతిధ్వనింపజేస్తూ.. ఉద్యమానికి ఊపిరిలూదింది టీ న్యూస్. 24×365 డేస్ ప్రతిరోజూ ఉద్యమమే. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నవారిపై...