గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్..

622
Green Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బి కృష్ణ కంపోస్ట్, రిసోర్స్ పార్క్‌లో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఈ ఛాలెంజ్‌ను మరో నాలుగురికి విసిరారు. జెడ్పీ చైర్మన్ అరుణ,ఎమ్మెల్యే రమేశ్ బాబు, ఎమ్మెల్యే రవిశంకర్‌, బాలకిషన్, సిరిసిల్ల ఎస్పీలను ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కటు నాటవల్సిందిగా సిరిసిల్ల కలెక్టర్‌ కోరడమైనది.

Rajanna Sircilla District Collector Krishna has accepted the Green Challenge thrown at him by TRS MP J Santosh Kumar. On Monday..

- Advertisement -