హస్తినకు చేరిన కూటమి లొల్లి..!
ప్రజాకూటమి పొత్తులపై మహా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ, సీపీఐ,టీజేఎస్..కాంగ్రెస్తో కలిసి ప్రజాకూటమిగా ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. పొత్తు...
శ్రీకాకుళంలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం..
తెలంగాణలో నామినేషన్ల సమయం దగ్గర పడుతుంటంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు క్షేత్రస్ధాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ కూకట్పల్లి అభ్యర్థి మాధవరి కృష్ణారావు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో...
దుబ్బాక బరిలో రాములమ్మ..!
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన రాములమ్మ ఈ సారి దుబ్బాక నుంచి పోటీ...
సీఎం కేసీఆర్ యాదవుల పక్షపాతి
యాదవులు ఎటువైపు ఉంటే అటు విజయం తథ్యమని, న్యాయం, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ యాదవులు ఉంటారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ గజ్వేల్లో సీఎం కేసీఆర్కు మద్దతుగా యాదవులు ఆత్మీయ...
ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఎన్నికల తొలి జాబితా అభ్యర్ధులను ప్రకటించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నెల రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. టీపీసీసీ మొదటి...
కేసీఆర్..కాలువలు-చెరువులు-రిజర్వాయర్లు
మహాకూటమికి ఓటు వేస్తే మరణశాసనం రాసుకున్నట్లేనన్నారు మంత్రి కేటీఆర్.కామారెడ్డి జిల్లా లింగంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్ధాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ఎల్లారెడ్డిలో గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్...
ఇంకా తేలని కూటమి సీట్ల పంచాయితీ..
మహాకూటమిలో సీట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. సీట్ల సర్థుబాటు కొలిక్కి రాకపోవడంతో కూటమి నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ 9, టీజేఎస్కు 3, సీపీఐకి 2 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మిత్రపక్షాలు...
నవంబర్ 6న టీఆర్ఎస్ మేనిఫెస్టో..!
ఓ వైపు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోగా ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక ఎన్నికల ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్..మేనిఫెస్టో రూపకల్పనలోనూ ముందే ఉంది....
కేటీఆర్పై జేపీ ప్రశంసలు..
మంత్రి కేటీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ. తెలంగాణలో నివసించే సీమాంధ్ర ప్రజలకు అండగా ఉంటానంటూ కేటీఆర్ అనడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల...
ప్రజల సొమ్ముతో చంద్రబాబు అధికార దుర్వినియోగం- కేటీఆర్
తెలంగాణ ఎన్నికల్లో కోట్ల రూపాయలు పంచేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెరతీశారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు...