అభివృద్ధిలో సిరిసిల్ల టాప్:కేటీఆర్
అభివృద్ధిలో సిరిసిల్ల టాప్ పొజిషన్లో నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్ సమైక్య పాలనలో సిరిసిల్ల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. ఈ ప్రాంతంపై నిధులు...
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ఈ నెల 22న ఒక పట్టభద్రుల నియోజకవర్గం, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈఎన్నికలకు సంబంధించిన కౌటింగ్ ను ఇవాళ చేయనున్నారు. ఇందుకు అన్నీ ఏర్పాట్లు...
ప్రాంతీయ పార్టీల నుండి ఎవరైన ప్రధాని కావొచ్చు..
బీజేపీయేతర ప్రభుత్వమే కాంగ్రెస్ ముందున్న లక్ష్యమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్. కాంగ్రెస్కు అధిక సీట్లు వచ్చినా ప్రాంతీయ పార్టీల నుండి ఎవరైన ప్రధాని కావొచ్చన్నారు. సిమ్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన...
టీఆర్ఎస్లోకి టీఎన్టీయూసీ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి
తెలంగాణలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ నేత,టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో అనుచరులతో కలిసి...
నేతలు కాదు…. నంబర్లే ముఖ్యం..!
ఎన్నికల ఫలితాలకు టైం దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలే కాదు నేతల్లో సైతం టెన్షన్ పీక్ స్ధాయిలోకి చేరిపోయింది. మే 23 తర్వాత అనుసరించబోయే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి పార్టీలు. అయితే ఈ...
హుజుర్నగర్లో జోరుగా టీఆర్ఎస్ ప్రచారం..
హుజుర్నగర్లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. నెరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నెరేడుచర్ల శివాజీనగర్, బోడయ్య గూడెం, ఎన్టీఆర్ నగర్, కమలా నగర్, మెయిన్ రోడ్డు కాల్వ కట్ట ప్రాంతాల్లో పోచంపల్లి శ్రీనివాస...
అవినీతి నేతలకు కాంగ్రెస్లో మంచి డిమాండ్- జీవీఎల్
రేవంత్ రెడ్డి వంటి అవినీతి నేతలకు కాంగ్రెస్ పార్టీలో మంచి డిమాండ్ ఉందని.. రేవంత్ అవినీతి వ్యవహారాలు తెలిసే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కాంగ్రెస్ కట్టబెట్టిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు...
కరీంనగర్లో గులాబీ జోష్..
కరీంనగర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. ఎంపీ అభ్యర్థి వినోద్ తరపున జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రచారం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు,...
వారసత్వం ఇస్తే వచ్చేది కాదు…
మంత్రి కేటీఆర్పై ప్రశంసలు గుప్పించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రగతిభవన్లో రెండోరోజు సిరిసిల్ల ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు కేటీఆర్. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్,కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ,ప్రభుత్వ...
టీఆర్ఎస్ కు 94 నుంచి 104 సీట్లుః సీపీఎస్ సర్వే
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 94 నుంచి 104 సీట్లు గెలిచి అవకాశం ఉందని చెప్పింది సీపీఎస్ (సెంటర్ ఫర్ సెపాలజీ స్టడీస్ ) సర్వే. తాజాగా ఈసర్వే చేపట్టిన...