కియా మోటార్స్ ఇకపై కియా ఇండియా!
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంస్థ దేశంలోని ఏపీ అనంతపురం జిల్లాలో ప్లాంట్ను ఏర్పాటు చేసిన సంగత తెలిసిందే. ఇక్కడి నుండి దేశం మొత్తం కియా కార్ల ఉత్పత్తి జరుగుతుండగా ఆ...
భారత్కు సాయం అందించేందుకు ముందుకొస్తున్న ప్రపంచదేశాలు…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తృత రూపం దాల్చుతోంది. రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. ఓ వైపు కరోనా…మరోవైపు ఆక్సిజన్ కొరతతో ప్రజలు మృత్యువాతపడుతున్నారు.
ఈ...
వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న కమలా హ్యారిస్..
అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. తొలి డోసు తీసుకున్న వారు రెండో డోసు తీసుకునేందుకు సిద్ధమవుతుండగా తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాదేవి హ్యారిస్ .. కరోనా టీకా రెండవ డోసు తీసుకున్నారు.
మోడెర్నా సంస్థకు...
బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో శనివారం (23 వ తేదీ) న ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్...
పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకు కేటీఆర్…
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు మన ఊరు – మన బడి పథకానికి ఎన్ఆర్ఐల నుంచి...
ఇండియాకు వెళ్లొద్దు…!
భారత్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. అయితే అదే సమయంలో భారత్ నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించగా తాజాగా భారత్లో ఉన్న...
హెచ్ 1బీ వీసాలు..లాటరీ విధానం రద్దు!
హెచ్ 1వీ బీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. హెచ్-1బీ వీసాల మంజూరులో ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దుచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
భారత్ సహా పలు దేశాల...
దుబాయ్ నుండి వచ్చిన బాలుడు.. ప్రైమరీ కాంటాక్టులకు ఒమిక్రాన్
దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్ ఉండగా అతడి ద్వారా ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులకు కరోనా వైరస్ సోకింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్ దొడిలో ఓ బాలుడు (15)కి ఒమిక్రాన్ పాజిటివ్...
కిలిమంజారోను అధిరోహించిన టాలీవుడ్ హీరోయిన్..
తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేస్తుంది హీరోయిన్ నివేదా థామస్. వెండితెరపై కనువిందు చేసే ఈ అందాల భామ ఇప్పుడు ఏకంగా అతిపెద్ద శిఖరంపై కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇటీవలే పవన్...
బస్సులో మంటలు.. 45 మంది సజీవ దహనం..
యూరప్లోని బల్గేరియాలో యాత్రికుల బస్సు మంటల్లో చిక్కుకుకొని 45 మంది బలయ్యారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా మంటల్లో...