Wednesday, May 22, 2024

అంతర్జాతీయ వార్తలు

Next Pandemic Disease X:కొవిడ్ కంటే ప్రాణాంతకం..

కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో ప్రపంచం గజగజ వణికిపోతోంది. కరోనా మహమ్మారి ధాటికి లక్షల సంఖ్యలో ప్రజలు ప్రానాలు కొల్పోయారు. ఇక కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా కంటే ప్రాణాంతకమైన ఎక్స్...

అన్నదమ్ముళ్లకు 11,196 సంవత్సరాల జైలు శిక్ష!

మనీలాండరింగ్ కేసులో తుర్కియే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు అన్నదమ్ముళ్లకు ఒక్కొక్కరిగి ఏకంగా 11,196 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. థోడెక్స్ అనే పేరుతో క్రిప్టో బిబిజెస్ ను స్థాపించిన ఫరూఖ్...

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి..

ఇరాన్ పై క్షిపణులతో ఇరుచుకపడింది ఇజ్రాయెల్. శుక్రవారం ఉదయం ఇరాన్‌లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇస్ఫాహాన్‌లో విమానాశ్రయం, 8వ...

‘మాట’తో జీవితం ఆనందంగా మారిపోయింది

మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్‌ ) ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు జరగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న...

దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని..

దీపావళి సంబరాలు మొదలయ్యాయి. లండన్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. లండన్‌లోని భారతీయులు నిర్వహించిన ఈ వేడుకల్లో సతీసమేతంగా హాజరయ్యారు రిషి. దీపావళి వేడుకలకు ముందు డౌనింగ్...

స్లోవేకియా ప్రధానిపై కాల్పులు

స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫికో పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు భద్రతా సిబ్బంది. రాబర్ట్ ఫికో...

Iran:ఇరాన్ అధ్యక్షుడు రౌసీ మృతి

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రైసీతో పాటు 8 మంది మృతి చెందారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. రైసీతోపాటు...

సామ్ పిట్రోడో..మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు!

ఇండియ‌న్ ఓవ‌ర్‌సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడో మళ్లీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ద‌క్షిణ భార‌తంలో ఉన్న వాళ్లు ఆఫ్రిక‌న్లుగా, తూర్పున ఉన్న‌వాళ్లు చైనీయులుగా, ప‌శ్చిమంలో ఉన్న‌వాళ్లు ఆర‌బ్బులుగా క‌నిపిస్తున్నార‌ని ఓ ఇంటర్వ్యూలో...

TTD:రామానుజాచార్య అవతార మహోత్సవం

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీకి చెందిన ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మే 10 నుంచి 12 వరకు భగత్ శ్రీ జరగనుంది.ఈ సందర్భంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6...

అమెరికాలో తెలుగు మహిళ అరుదైన ఘనత

అమెరికాలో తెలుగు మహిళ అరుదైన ఘనత సాధించింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జీగా జయ బాదిగ నియ‌మితుల‌య్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జ‌డ్జీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి...

తాజా వార్తలు