Thursday, April 25, 2024

అంతర్జాతీయ వార్తలు

సీఎన్ఎన్ పై ట్రంప్ పరువు నష్టం దావా

సీఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌పై పరువు నష్టం దావా వేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.475 మిలియన్ డాలర్లకు(ఇండియన్ కరెన్సీ ప్రకారం 3,864 కోట్లు) పైగా నష్ట పరిహారం కోరుతూ దక్షిణ ఫ్లోరిడాలోని ఫెడరల్...
ktr

కేటీఆర్‌ ఫ్రాన్స్ ఫస్ట్ డే వివరాలు..

ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటైజేశన్, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్, తెలంగాణ మధ్య...
pak

పాక్ ప్రధానిపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు..

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆ దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశాన్ని పాలించే పద్దతి ఇది కాదని..అసలు దేశాన్ని పాలించడం వచ్చా అని మండిపడింది. గత...
bangladesh

బంగ్లాలో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తిరిగి లాక్ డౌన్ బాటపట్టింది బంగ్లాదేశ్. నేటి నుండి ఆగస్టు 5 వరకు రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. బ‌క్రీద్ సంద‌ర్బంగా అనేక...
trump

దిగిపోయే ముందు కూడా ట్రంప్ మార్క్‌!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన మార్క్‌ చూపించారు. అధ్యక్ష కుర్చి దిగిపోయే సమయం దగ్గర పడుతున్న తన వ్యవహారశైలీలో మార్పు రాలేదు. కరోనావైరస్ విజృంభణతో కష్టాల్లో పడిపోయినవారిని ఆదుకోవానికి తీసుకొచ్చిన...
britan

బ్రిటన్‌లో కరోనా ఆంక్షలు ఎత్తివేత..

కరోనా నుండి కోలుకుంటోంది బ్రిటన్. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ఆదేశ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్. ప్రజలు కచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని… ఇప్పటి నుంచి ప్రభుత్వం వర్క్...
who

రెమిడెసివర్‌ ఇంజక్షన్‌పై డబ్ల్యుహెచ్‌వో కీలక నిర్ణయం..

కరోనా ట్రీట్‌మెంట్‌లో రెమిడెసివర్ ఇంజక్షన్‌ వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని…. రెమ్‌డెసివర్‌ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు...
trump

భారత్ పై ట్రంప్ మురికి వ్యాఖ్యలు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భార‌త్‌, చైనా, ర‌ష్యాలు మురికి దేశాలని అన్నారు. బైడెన్‌తో మూడో డిబెట్ సందర్భంగా వాతావరణ మార్పుల అంశంలో భారత్, చైనా లాంటి...
india

లడాఖ్‌ సరిహద్దు నుండి చైనా దళాల ఉపసంహరణ..

గత 10 నెలలుగా భారత్ - చైనా సరిహద్దు ప్రాంతమైన లడాఖ్‌ నుండి భద్రతా బలగాలను క్రమక్రమంగా ఉపసంహరిస్తున్నాయి ఇరు దేశాలు. ద‌ళాలు తిరిగి వెన‌క్కి వెళ్తున్న దృశ్యాల‌ను ఇవాళ భార‌త ఆర్మీకి...
brazil

కరోనాతో ఒక్కరోజే 3,251 మంది మృతి..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తోంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ కొనసాగుతుండగా మరికొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కొనసాగుతోంది. ఇక భారత్‌లో సెకండ్ వేవ్ కొనసాగుతుండగా...

తాజా వార్తలు