భూసేకరణ చేపట్టాలి.. అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశాలు..
సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులలో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, మైనర్ కాల్వలు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
జగ్గారెడ్డి, వీహెచ్కు షాక్!
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాకివ్వనున్నట్లు సమాచారం. జగ్గారెడ్డితో పాటు వీహెచ్కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మీడియా ముందుకు వచ్చి పార్టీ నేతల...
తమిళనాడు సీఎంకు అస్వస్థత..
తమిళనాడు సీఎం స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తేలికపాటి జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు స్టాలిన్. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన...
భోజనం చేసిన తరువాత ఈ తప్పులు చేస్తే.. జాగ్రత్త !
మన రోజువారీ దినచర్యలో టైమ్ కి భోజనం చేయడం చాలా అవసరం. టైమ్ కి భోజనం చేయడం వల్ల శరీరానికి అందవలసిన శక్తి సరైన సమయంలో అందుతుంది. అంతే కాకుండా శరీరంలోని అన్నీ...
అక్షయ తృతీయ…గ్రీన్ ఛాలెంజ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తమ పెళ్లిరోజు & అక్షయ తృతీయ సందర్భంగా కృష్ణ తులసి మరియు తులసి మొక్కలు నాటిన సత్య మురళీ దంపతులు.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్...
జులైలో హరితహారం.. తేదీలు ఖరారు చేయనున్న సీఎం కేసీఆర్..
రాష్ట్రంలో వర్షాలు ఊపందుకోగానే హరితహారం కార్యక్రమనిర్వహణకు సన్నద్ధం అవుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి జులైలోనే హరితహారం కార్యక్రమం ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.ఈమేరకు సీఎం కేసీఆర్ త్వరలో తేదీలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే...
అక్కా ఇక జెండా ఎత్తేస్తే బెటరేమో..?
వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిలకు ఇంతకంటే ఘోర అవమానం ఉండదు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టిన షర్మిల ఎంత గొంతు చించుకున్నా రాజకీయ పార్టీలన్నీ...
మిరియాలతో లాభాలు
1. మిరియాలు పోడి గా చేసుకోని, పెరుగు లో కలుపు కోనితాగితే జలుబు నుండి ఉపశమనం పోందవచ్చు.
2. మిరియాలు, వేపకు, నీళ్ళు ఈ ముండింటిన్ని కలిపి మిక్సీ వేసి ఆ తరువాత ఆ...
భూముల అమ్మకానికి నోటిఫికేషన్ రిలీజ్..
నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజాపయోగ అవసరాల్లేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూముల అమ్మకానికి సంబంధించి ఈ నెల...
TTD:తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది తిరుమల. 29 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం...