యాదాద్రి … ఆర్జిత సేవలు పునఃప్రారంభం
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం అయ్యాయి.స్వామి వారికి భక్తులు జరిపించే నిత్యకల్యాణం, వెండి మొక్కు జోడు, బ్రహ్మోత్సవం, దర్భార్ వంటి సేవలు ఇవాళ్టి నుండి...
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తీపికబురు అందించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు డీఏ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. జూన్ నెల వేతనంతో కలిపి డీఏ...
ప్రయాణంలో వాంతులా.. ఈ చిట్కాలు మీ కోసమే !
చాలామందికి దూర ప్రయాణాలు ఎంతో ఇబ్బంది కలుగజేస్తుంటాయి. ముఖ్యంగా కార్లలోగానీ, లేదా బస్సులోగాని ప్రయాణం చేసేటప్పుడు తరచూ వాంతులు చేసుకుంటూ ఉంటారు. అలాంటికి ప్రయాణం అంటేనే విసుగు వచ్చేస్తుంది. అయితే ఇలా ప్రయాణాల్లో...
శ్రీవారికి కాసుల వర్షం..
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆగస్టులో దాదాపు 22 లక్షల 80 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండి ద్వారా ఆదాయం రూ. 140 కోట్లు సమకూరింది. దాదాపు...
కొత్తిమీరతో ప్రయోజనాలు..!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు మన చుట్టూ ముడుతూ ఉంటాయి. అయితే అన్నీ రకాల ఆరోగ్య సమస్యలకు తరచూ వైద్యుడిని సంప్రదించడానికి ఇష్టపడరు చాలామంది. అలాంటప్పుడు కొన్ని రకాల...
శ్రీనివాస్ గౌడ్పై ఎంపీ సంతోష్ ప్రశంసలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్య సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, వాటా ఫౌండేషన్ సహకారంతో రీ ట్రాన్స్ లొకేషన్ చేపట్టారు. ఇందులో భాగంగామహబూబ్ నగర్ జిల్లాలో వంద సంవత్సరాలు పైబడిన...
తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల..
తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు ఈ రోజు ప్రగతి భవన్లో విడుదల చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు...
సిరిసిల్లలో అపెరల్ పార్క్ ఏర్పాటుకు కృషి మంత్రి కేటీఆర్
సిరిసిల్లలో త్వరలో అపెరల్ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, టెక్స్టైల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం కేటీఆర్ బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ...
మోదీపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు..
దేవుడి పేరుతో రాజకీయం చేస్తే భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఎమ్మెల్సీ కవిత. వాళ్లు జై శ్రీరాం అంటే మనం జై హనుమాన్ అనాలని అమె అన్నారు.. శనివారం జగిత్యాల జిల్లాలోని...
మత విద్వేశాలకు ఆ ముగ్గురే కారణం: ఏపీ మంత్రి
ఏపీలో జరుగుతున్న మత విద్వేశాలకు చంద్రబాబు, సోమువీర్రాజు, జీవీఎల్ ప్రధాన కారణమని చెప్పారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి… తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే మంత్రి...