BJP:గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల..
వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్యాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జులా ప్రేమందర్ రెడ్డిని ప్రకటించింది బీజేపీ. రేపు నామినేషన్లకు చివరి తేదీ కాగా ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డిలలో...
ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు గవర్నర్ తమిళి సై. ప్రధాని నివాసంలో మోడీని కలిసిన గవర్నర్… రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో...
1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్లు: ఉప్పల శ్రీనివాస్ గుప్త ..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు..కార్యక్రమంలో భాగంగా..ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని సనత్...
కేంద్రంపై మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి..
తెలంగాణ నదీ జలాలు, మిషన్ భగీరధపై కేంద్రం అధికారాలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఖండించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సోమవారం ఆయన మంత్రుల నివాస...
విజయమ్మ రాజీనామాపై చంద్రబాబు సెటైర్లు..
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు తనదైన శైలీలో స్పందించారు. మొన్న చెల్లి షర్మిల వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి...
షర్మిల పాదయాత్ర…దండగే!
రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం కొత్తేమీ కాదు. అలా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వారిలో తెలుగు రాష్ట్రాల నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వారే. కష్టకాలంలో...
గ్రీన్ ఛాలెంజ్లో రక్షణశాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి
ఆయన దేశం గర్వించే శాస్త్రవేత్త, తన విజనరీ ఆలోచనలతో దేశానికి రక్షణ, అంతరిక్ష రంగంలో చారిత్రక విజయాలను అందించిన మేధావి, భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి. సతీశ్ రెడ్డి. ఇవాళ...
ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్ ) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని,...
అఫిడవిట్పై అనవసర రాద్దాంతం: శ్రీనివాస్ గౌడ్
ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ తో పాటు ఒకరిద్దరు రండలు తన అఫిడవిట్పై లుచ్చా నాటకం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్..తన ఎలక్షన్...
రాష్ట్రంలో మరో 3రోజుల పాటు భారీ వర్షాలు..
మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వలన అదే ప్రాంతములో ఈరోజు(అక్టోబరు 20 వ తేదీన) ఉదయం 08.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా...