సీఎం జగన్ బర్త్డే.. మొక్కలు నాటిన మంత్రి..
సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను పండగలా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ బర్త్డేకు మొక్కలు నాటారు....
ఆంధ్రా ప్రజలను కాదు.. పాలకులనే అన్నా..!
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి. మంగళవారం తాను...
కలబందతో..నిగారింపు సొంతం!
ప్రకృతి ఒడిలో సహజసిద్ద ఔషధ గుణాలు కల్గివున్న వాటిలో కలబంద ( ఆలోవెరా ) కూడా ఒకటి. ఆలోవెరాను వివిధ రకాల చర్మ సంబంధిత మెడిసన్స్ లో వాడుతుంటారు. కలబంద.. గ్లిసరిన్, సోడియం...
ప్రతి ఒక్కరి బాధ్యత : ప్రముఖ వ్యాపార వేత్త వల్లాల నవీన్
రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. ప్రకృతిని ప్రేమించే వాళ్లే కాక అనేక మంది ఔత్సహికులు పాల్గోంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్లో యువ రాజకీయ నాయకుడు, ప్రముఖ...
సెక్రటేరియట్ పనులన్నీ వేగంగా సాగాలి: సీఎం కేసీఆర్
నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, ల్యాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన...
రైతు బీమా…కొత్త పాస్ బుక్స్ వచ్చిన వాళ్లకు చాన్స్!
రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి 2021 ఆగస్టు 13వ తేదీ...
బీజేపీ నేతలకు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేసి రండీ..
2003లో మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని టీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ గండ్ర మోహన్ రావు పేర్కొన్నారు. బీజేపీపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ మీద మీకు ప్రేమ లేదన్నారు. పార్లమెంటులో...
త్వరలో ఇండ్లులేని వారికోసం కొత్త పథకం…
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో ఇండ్లు లేని వారి కోసం కొత్త పథకం తీసుకురాబోతున్నామని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇండ్లస్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి...
శివరాత్రి ప్రాముఖ్యత ఏంటో తెలుసా ?
మన దేశ హిందూ సంప్రదాయం ప్రకారం మహా శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులు శివరాత్రిని జరుపుకుంటారు. ఈ పండుగ తెలుగు క్యాలెంటర్ ప్రకారం మాఘ మాసంలో కృష్ణపక్షం చతుర్థశి తిథిన వస్తుంది....
మొక్కలు నాటిన రైతు బంధువు సమితి కమిటీ సభ్యులు..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అన్ని వర్గాల నుండి విశేష స్పందన వస్తుంది.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఈరోజు నిజమాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం కలిగోట్...