మొక్కలు నాటిన గైనకాలజిస్ట్ స్రవంతి..

143
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా సైనిక్ పురి లో తన భర్త డా.రామకృష్ణ ప్రసాద్,పిల్లలతో కలిసి మొక్కలు నాటారు డా.స్రవంతి గైనకలాజిస్ట్.

ఈ సందర్భంగా డా.స్రవంతి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆమె కోరారు.రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించాలని అన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళ్తుందని అన్నారు చలా గొప్ప విషయమని అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలిపారు.అనంతరం డా జయంతి రెడ్డి,డా.జమున ఇద్దరికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇచ్చారు డా.స్రవంతి.

- Advertisement -