Sunday, June 2, 2024

రాష్ట్రాల వార్తలు

prime time updates

ప్రైమ్ టైం న్యూస్‌ అప్‌డేట్స్ టుడే..

1. జమ్మూ డ్రోన్ దాడిపై ప్రధాని హైలెవల్ మీటింగ్2. మరో వివాదంలో ట్విట్టర్3. నిమ్మకాయ సోడాలు అమ్మిన ఊళ్లోనే ఎస్సైగా వచ్చిన యువతి4. ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసుల నమోదు5. సెన్సార్...
ysrcp

షర్మిలకు షాక్…వైసీపీకి ఇందిరా శోభన్ రాజీనామా

వైసీపీ, షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ఇందిరా శోభన్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు పంపారు...
Corona Cases In AP

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 40 మరణాలు..

ఏపీలో కొన్నివారాలుగా కరోనా ప్రభావం తగ్గుతూవస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,242 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 7,084 మంది కరోనా నుంచి...
gic

గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న కేర్ హాస్పిటల్ వైద్య బృందం..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్ వైద్యబృందం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.రవి...

శ్రీలక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు,...
gic

మొక్కలు నాటిన కలెక్టర్ ఎస్.వెంకట రావు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కు విసిరిన గ్రీన్...
trs

కారును పోలిన గుర్తులు.. టీఆర్ఎస్ న్యాయపోరాటం

గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను గుర్తులో పెట్టుకుని ముందుగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది టీఆర్ఎస్. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కారును పోలిన గుర్తుతో జరిగిన నష్టాన్ని ముందుగానే అంచనా వేసిన టీఆర్ఎస్...మునుగోడు...

రాబోయే 3రోజుల్లో…చలి పులి

చలికాలం అనగానే గుర్తుకు వచ్చేది... తెల్లవారు జామున మంటలు వేసుకోవడం. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకునుగుణంగా ప్రజలు ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మారుతున్న కాలుష్య వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో...
Prime time news

ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

1. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్2. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్3. చిన్నారి మోక్షకు మెరుగైన వైద్యం...
India Corona cases

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా..

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97వేల 696 శాంపుల్స్ ని పరీక్షించగా 3వేల 797 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 5వేల...

తాజా వార్తలు