Friday, April 26, 2024

రాష్ట్రాల వార్తలు

టీఎస్ఎల్ఆర్బీ పరీక్షల తేదీల మార్పు..

తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్ఆర్బీ) ఒక న్యూస్‌ ప్రకటించింది. పోలీసు తుది నియామక పరీక్షల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ...

పతంగులు ఎగురేసుడు బంద్‌…

సంక్రాంతి పండుగను పురస్కరించుకోని నగరంలోని పలు ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయడాన్ని నిషేధించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నగర సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి...

ఈనెల 18న కంటి వెలుగు….

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో ఈ నెల 18న మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్రవైద్యారోగ్య శాఖ మంత్రి...

పదిలో స్వల్పంగా మార్పులు..

తెలంగాణలోని పదోతరగతి విద్యార్థులకు శుభవార్త తెలిపారు. పదో తరగతిలో రాయబోయే ప్రశ్నల సెక్షన్‌లో స్వల్పంగా ఛాయిస్ పెంచారు. ఆరు ప్రశ్నలో కేవలం నాలుగింటికి మాత్రమే రాసే అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి...

స్పూన్‌తో మీ ఆరోగ్యాన్ని చెక్‌ చేసుకోండిలా..

ఆరోగ్యం విషయంలో నిరంతర పరిశీలన ఎంతో అవసరం. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చినా..వైద్యుడి వద్దకు వెళ్ళేందుకు ఆసక్తిచూపించరు. కొన్ని సందర్భాల్లో శరీరం సూచించే సంకేతాలను అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యకు దారితీస్తుంది....

టైట్ జీన్స్ వేసుకుంటున్నారా?..అయితే మీకోసమే

కాలం మారుతున్నకొద్దీ మనమూ మారాలి. కానీ…ఆ మార్పే ప్రమాదంగా మారితే..ఎలా ? ఇప్పుడు కొత్త ట్రెండ్‌ ను ఫాలో అవుతున్నవారు చాలామందే ఉన్నారు. అందులో అమ్మాయిలే ఎక్కువ. అసలు ఇదంతా ఎందుకంటారా..? కొత్త...

నీటిని ఇలా తాగితే.. ఎంత ప్రమాదమో తెలుసా?

సమస్త జీవరాశికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సృష్టి మనుగడ అంతా నీటిపైనే ఆధారపడి ఉంది. ఇక మానవుని శరీరం 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. అందువల్ల...
ttd

టీటీడీ అప్‌డేట్..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారిని 58,184 మంది భక్తులు దర్శించుకోగా 16,122 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చిందని అధికారులు...

2023లో సినిమా చూపిస్తాం:కేటీఆర్‌

సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్‌ బీజేపీపై విరుచుకుపడ్డారు. 2022లో ట్రైలర్...

మొక్కలు నాటిన సుంకె దీవెన

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రముఖులు చెట్లను నాటి వాటి ఆవశ్యకతను వివరిస్తున్నారు. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ సతీమణి...

తాజా వార్తలు