మొక్కలు నాటిన సుంకె దీవెన

118
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రముఖులు చెట్లను నాటి వాటి ఆవశ్యకతను వివరిస్తున్నారు. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ సతీమణి పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు. సుంకె దీవెన పుట్టిన రోజు సందర్భంగా ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా దీవెన మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన రామడుగు పాక్స్ చైర్మన్‌

కంటి జబ్బులతో ఎవరూ బాధపడొద్దు..

గ్రీన్ క్యాలెండర్‌ ఆవిష్కరించిన:సంతోష్‌

- Advertisement -