కంటి జబ్బులతో ఎవరూ బాధపడొద్దు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో దశ కంటి వెలుగును విజయవంతం చేయాలని మంత్రి హరీశ్రావు అన్నారు. రెండో దశలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమవుతుందన్నారు. మూడు రాష్ట్రాల సీఎంల చేతుల...
గ్రీన్ క్యాలెండర్ ఆవిష్కరించిన:సంతోష్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా ఒక మహాయజ్ఞంలా కొనసాగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై ప్రకృతిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రకృతి ప్రేమికులు చెట్లను నాటుతూ...వాటిని పరీరక్షిస్తూ పర్యావరణంకు తమ...
అండగా నేనుంటా..ఎంపీ సంతోష్
నిరుపేద కుటుంబం నుంచి ఉన్నత స్థానానికి ఎదగడం అంటే ఎంతో శ్రమ పట్టుదల చాలా అవసరం.... అందుకు తగ్గట్టుగానే ఆర్థికంగా కలిగి ఉండాలి. అలాగని అందరికి ఆర్థికంగా ఉన్నావారు సాధించాలంటే కూడా చాలా...
వెరికోవైన్స్ ను తగ్గించే ‘ వజ్రాసనం ‘ !
నేటి రోజులలో చాలమందిని వేధించే ఆరోగ్య సమస్యలలో వెరికో వైన్స్ కూడా ఒకటి. సిరలలోని చెడు రక్తం ఉబ్బిపోవడం వల్ల వెరికో వైన్స్ ఏర్పడతాయి. అయితే ఈ వెరికోవైన్స్ ను నివారించేందుకు చాలమంది...
ఖమ్మం సభను విజయవంతం చేయండి…
బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల నేతలతో ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత మొట్టమొదటి సారిగా ఈ...
తెలంగాణలో వన్ స్టాప్ షాప్..
రైతులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుంది. ఈ విధానంలో భాగంగా వ్యవసాయ రంగంలో వన్ స్టాప్ షాప్ సేవలను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో...
ఖండాంతరాలకు వ్యాపించిన గ్రీన్ ఛాలెంజ్…
బీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్రీన్ ఉద్యమంలా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఖండాంతరాలు దాటింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన ప్రియాంక...ఆస్ట్రేలియాలోని...
సీఎం కేసీఆర్ రైతన్న నేస్తం:హరీశ్
తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచిన ఏకైక సీఎం తెలంగాణ సీఎం అని మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు పెట్టుబడి సాయంగా రూ.65వేల కోట్లు రైతుల ఖాతాలో నేరుగా జమచేశామని తెలిపారు....
హ్యాట్సాఫ్…ప్రొ శాంతమ్మ
హ్యాట్సాఫ్ అన్న పదం కూడా ఈ ప్రొఫెసర్ ముందు చిన్నదేమో. ఎందుకంటే 9 పదుల వయస్సులోనూ రోజు 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు చదువు చెప్పడం అంటే మాములు విషయం కాదు. మాములుగా...
టీటీడీ భక్తులకు శుభవార్త..
తిరుమల భక్తులకు శుభవార్త. శ్రీవారి ప్రత్యేక దర్శనం టీకెట్లను విడుదల చేసింది టీటీడీ. రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శన టికెట్లు జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300...