Thursday, April 25, 2024

రాష్ట్రాల వార్తలు

నేటి ముఖ్యమైన వార్తలివే..

()బీజేపీ నేతల అజ్ఞానంపై సెటైర్ వేశారు మాజీ మంత్రి కేటీఆర్. సుభాష్ చంద్ర‌బోస్, మ‌హాత్మా గాంధీ మ‌న దేశ ప్ర‌ధానుల‌ని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను...

ఐస్ క్రీమ్ తింటున్నారా..జాగ్రత్త!

పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే శీతల పదార్థాలలో ఐస్ క్రీమ్ మొదటి స్థానంలో ఉంటుంది. మరి ముఖ్యంగా వేసవిలో ఐస్ క్రీమ్ ను అమితంగా...

ముక్కు నుంచి రక్తం వస్తుందా..ఇలా చేయండి!

వేసవిలో చాలమందికి ముక్కులో నుంచి రక్తం బయటకు వస్తుంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రక్తం కారినప్పుడు కొంతమంది చాలా భయపడి పోతుంటారు....

ఇంగువతో ఆ సమస్యలు దూరం!

వంటింటి సుగంధద్రవ్యాలలో ఇంగువ కూడా ఒకటి. ఇది సువాసన కలిగివుండి కూరల రుచిని పెంచుతుంది. అటు ఆరోగ్య పరంగా కూడా ఇంగువ ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పూర్వం నుంచి...

అవకాడో తింటే ఉపయోగాలే.. కానీ?

అవకాడో పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తరచూ ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. చూడడానికి జామపండును పోలి ఉండే...

TTD:సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా గురువారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఉదయం 10...

కరీంనగర్‌కు కేసీఆర్..

నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతులకు భరోసాకల్పించేందుకు , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్  ఇవాళ శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా… ఉదయం 11:00...

రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!

నేటి రోజుల్లో చాలామంది బ్లేడ్ లెవెల్స్ తక్కువగా ఉండడంతో రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సగటు మనిషిలో నాలుగున్నర లీటర్ల నుంచి అయిదున్నర లీటర్ల రక్తం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆరోగ్యంగా...

వచ్చేది వైసీపీ సర్కారే..

మళ్లీ వచ్చేది వైసీపీ సర్కారే అన్నారు సీఎం జగన్. నాయుడుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. మన ప్రభుత్వంలో అవ్వా తాతల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే వాళ్లమని,...

పచ్చిపాలతో ఆ సమస్యలు దూరం!

చలికాలంలో చర్మ సమస్యలు సర్వసాధారణం. వాతావరణ మార్పుల కారణంగా చర్మంపై పగుళ్లు, పొడిబారటం వంటి సమస్యలు కనిపిస్తాయి.. ఇంకా కొందరిలో ఈ పగుళ్ళ కారణంగా మంట, నొప్పి వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ...

తాజా వార్తలు