Tuesday, May 7, 2024

రాష్ట్రాల వార్తలు

వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9 నుండి అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం మహిళలతో పాటు వికలాంగులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్,బిఆర్ఎస్ నేత డా.కెతిరెడ్డి...

ఉచిత ప్రయాణం..ఉత్తర్వులు జారీ

రేపటి నుంచి మహాలక్ష్మి స్కీం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వయో బేధం లేకుండా అన్ని వర్గాల మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది. తెలంగాణ...

విద్యుత్ పరిస్థితి సీఎం రేవంత్ రివ్యూ..

రాష్ట్రంలో విధ్యుత్ పరిస్థితిపై డా,బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయిసమీక్షా సమావేశం నేడు జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం...

ఎలాంటి సమాచారం లేదు:ప్రభాకర్ రావు

తనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం లేదన్నారు ట్రాన్స్‌ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు. నన్ను ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదని...సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ పై రివ్యూకు సంబంధించి నాకు...

తెలంగాణ వెదర్ అప్‌డేట్..

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వెదర్ అప్ డేట్ వచ్చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారంనిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకొని వున్న విధర్భ ప్రాంతంలో కొనసాగుతున్న ఆవర్తనం ఈరోజు బలహీనపడింది....

మల్కాజిగిరి బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు కాల్స్..

బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మల్కాజిగిరి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నెంబర్ తో కాల్స్ వస్తుండటంతో ఆశ్చర్యం వ్యక్తం...

ఎండు కొబ్బరి తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో!

సాధారణంగా ఎండు కొబ్బెరిని మసాలా దినుసులుగా వాడుతుంటాము. ఆయా కూరల్లో ఎండు కొబ్బరి వేయడం వల్ల వాటి యొక్క రుచి మరింత పెరుగుతుంది. కేవలం కూరల్లో మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా...

దేశమంతటా తిరుప్పావై ప్రవచనాలు

పవిత్ర ధనుర్మాస ధార్మిక కార్యక్రమాలలో భాగంగా, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో టిటిడి తిరుపతిలో తిరుప్పావై ప్రవచనాలను డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 216 కేంద్రాలలో...

ప్రతీ శుక్రవారం ప్రజాదర్బార్..

ప్రజాభవన్‌లో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇవాళ 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు సీఎం రేవంత్....

విరోచనాలకు.. ఇలా చెక్ పెట్టండి!

మనం తినే ఆహారం ఏ మాత్రం తేడాకొట్టిన కడుపులో గందరగోళం మొదలౌతుంది. దాంతో వాంతులు, విరోచనలు మొదలై శరీరం నీరసంగా తయారవుతుంది. కొన్నిసార్లు తీసుకున్న ఆహారం వల్ల మాత్రమే కాకుండా విరోచనాల బారిన...

తాజా వార్తలు