Harishrao:కాంగ్రెస్వి మోసపూరిత మాటలు
అన్ని రంగాల్లో నేడు హుస్నాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ రోడ్ షోలో మాట్లాడిన హరీశ్ రావు..ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిషత్,...
BRS:నేడు మంత్రి కేటీఆర్ షెడ్యూల్ ఇదే
గత 6 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఆరు రోజుల్లో 25 నియోజకవర్గాల్లో కేటీఆర్ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మంత్రి కేటీఆర్ రోడ్ షోలకు...
వెల్లుల్లితో ప్రయోజనాలు!
వెల్లుల్లి మనం వంటింట్లో విరివిగా ఉపయోగించే పదార్థం. కూరల యొక్క రుచిని పెంచడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే చాలమంది వెల్లుల్లిని తినడానికి ఇష్టపడరు. దీనికి కారణం వెల్లుల్లిని.. నమిలినప్పుడు వచ్చే...
శోభాయమానంగా పద్మావతి అమ్మవారి పుష్పయాగం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగం శోభాయమానంగా జరిగింది.ఉదయం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,...
దోసకాయతో ఉపయోగాలు..
ఎంతో మంది ఇష్టంగా తినదగిన ఆహార పదార్థాలలో కీరదోస లేదా దోసకాయ కూడా ఒకటి. దీనిని పచ్చిగా అయిన లేదా ఏదైనా సలాడ్ లలో కూడా మిక్స్ చేసి తింటూ ఉంటారు. ఈ...
Congress:కాంగ్రెస్ నెత్తుటి రాజకీయం
పచ్చటి తెలంగాణలో కాంగ్రెస్ నెత్తుటి రాజకీయం చేస్తోంది. వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ముగ్గురిని కత్తితో పొడిచిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బీందాస్. కామారెడ్డి - ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని...
వైభవంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం
పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన...
స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా?
చాలమందికి స్పైసీ ఆహారం తినడం ఇష్టంగా ఉంటుంది. కూరల్లోనూ, లేదా స్నాక్స్ లోనూ లేదా ఏ ఇతరత్రా వంటకాలు చేసిన అందులో కాస్త స్పైసీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అందుకోసం కారం,...
KTR:ఓటు వేయండి..అది మీ బాధ్యత
ప్రతి ఒక్కరూ ఓటు హక్కువినియోగించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్లో ట్వీట్ చేసిన కేటీఆర్... ప్రతి ఓటు విలువైందన్నారు. పౌరులందరూ నవంబర్ 30వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 50...
TTD:19న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న ఆదివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 18న శనివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.
పుష్పయాగం రోజున...