Saturday, April 20, 2024

రాష్ట్రాల వార్తలు

Nilam Sawhney IAS

ఏపీ సీఎస్‌ పదవీ కాలం పొడగింపు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఏపీకి తొలి...

ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని...

వీఆర్ఏల క్రమబద్దీకరణ..మార్గదర్శకాలు

రాష్ట్రంలో ఉన్న 20,555 మంది ఇటీవలె ప్రభుత్వం క్రమబద్దీకరించిన సంగతి తెలిసిందే. వీఆర్ఏల విద్యార్హత ఆధారంగా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వేతనాలను వారికి వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలో...

TTD:ఘనంగా కార్తీక స్నపన తిరుమంజనం

పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవం భాగంగా ఆదివారంనాడు తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.ఇందులో భాగంగా...
corona

ఏపీలో కొత్తగా 7,293 కరోనా కేసులు..

ఏపీలో గడచిన 24 గంటల్లో 75,990 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,293 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,751కి పెరిగింది....

వామ్మో.. పిల్లలు ఇవి తింటే డేంజరే!

నేటి రోజుల్లో మారుతున్న జీవన విధానంకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు పుష్టికరమైన ఆహారం తింటూ వయసుకు తగినట్లుగా శరీర దారుఢ్యన్ని ఉండుకునే వారు మన పెద్దలు. ప్రస్తుతం అలా...

రాష్ట్రపతి పర్యటన….షెడ్యూల్‌ ఇదే

భారత రాష్ట్రపతి శీతాకాల విడిదికోసం ఈనెల 26న హైదరాబాద్‌కు రానున్నారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా ద్రౌపది ముర్ము వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి 26న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేటలోని...

టీఎస్‌పీఎస్సీ..సిట్‌ ఏర్పాటు

తెలంగాణలోని టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్‌కు ఆదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు జరగనుంది....
batti

ఆందోళన చెందకండి…త్వరలో అందరిని కలుస్తా: భట్టి

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారికి కరోనా వైరస్ సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అపోలో ఆసుపత్రి...
CM KCR

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం కేసీఆర్ రివ్యూ..

రాష్ట్రంలో ప్రస్తుత సంఘటనల గురించి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పోలీస్ ఉన్న‌తాధికారులతో స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. బీజేపి నేత రాజాసింగ్ చేసిన వాఖ్యల ప్రభావం వలన ఆయనకు వ్యతిరేకంగా, ఆయనను అరెస్ట్ చేయాలంటూ...

తాజా వార్తలు