Sunday, May 19, 2024

వార్తలు

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్‌..

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది.పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవాహర్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ హారీష్‌కుమార్‌ కు సమన్లు జారీ చేసింది ఈసీ. పోలింగ్‌ జరిగిన...

తాటిపండు..ఔషధ గుణాలు

1. ఎసిడిటికి ఇది చక్కని మందు. ఈ పండు ఉదయం ఫలహారంగా లేదా సాయంత్రం నాలుగు గంటలప్పుడు స్వీకరిస్తే చాలా మంచిది. భోజనం అయిన వెంటనే ఏ పండునూ కాయలనూ స్వీకరించ కూడదు. 2....

తెల్ల వెంట్రుక పీకితే..మరిన్నిపెరుగుతాయా?

నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలమందికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. సాధారణంగా వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య నేటి రోజుల్లో పిల్లల్లోనూ కనిపిస్తోంది. తెల్ల జుట్టు రావడానికి...

POKపై అమిత్ షా..కీ కామెంట్స్

పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచార సభలో భాగంగా పశ్చిమ బెంగాల్లోని హూగ్లీలో ప్రచార సభలో మాట్లాడిన అమిత్ షా... పాక్ ఆక్రమిత...

మోడీపై జైరాం రమేష్ ఘాటు వ్యాఖ్యలు..

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. మోడీ ప్ర‌చార కార్య‌క్ర‌మం ఆసాంతం హిందూ-ముస్లిం చుట్టే తిరిగింద‌ని వెల్లడించారు. జార్ఖండ్‌లో జైరాం ర‌మేష్ బుధ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడిన...

బైడెన్‌ను చంపాలనుకున్నా..!

2023లో వైట్ హౌస్‌పై దాడి కేసులో తప్పును ఒప్పుకున్నారు తెలుగు కుర్రాడు సాయి వర్షిత్ కందుల. వైట్‌హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తప్పును ఒప్పుకున్నారు. తన లక్ష్యం కోసం...

ఆకలి వేయట్లేదా.. ఇలా చేయండి!

నేటి రోజుల్లో చాలమందికి ఆకలి మందగించే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆకలి మందగించడం వల్ల సమయాభావం లేకుండా భోజనం చేయడం.అదికూడా కొద్దిగా మాత్రమే ఆహారాన్ని ట్సుకోవడం. వంటివి చేస్తుంటారు. ఫలితంగా రోజురోజుకూ బరువు...

షుగర్ పేషెంట్ల కోసమే!

నేటిరోజుల్లో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నా దాని ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారట. రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గుల...

వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనున్నాయి. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి...

ఉదయం పూట తప్పక వేయాల్సిన ఆసనాలు!

నేటి రోజుల్లో వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఎందుకంటే గంటల తరబడి కూర్చొని పని చేయడంవల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందువల్ల ప్రతిరోజూ ఉదయం కనీసం ఒక అరగంట...

తాజా వార్తలు