Wednesday, May 8, 2024

వార్తలు

TTD:కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

ఏప్రిల్ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 4న అంకురార్పణ ఉత్సవాలతో ఏప్రిల్ 5-13 వరకు శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. టీటీడీ తొమ్మిది రోజుల పాటు...

రాజ్యాంగం జనవరి 26నే ఎందుకు అమలైంది?

భారతీయులకు ప్రాముఖ్యమైన రోజుల్లో జనవరి 26 ఒకటి. ఈ రోజున యావత్ భారతీయులంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. 200 ఏళ్ల బ్రిటిష్ వారి పాలనకు చరమ గీతం పడుతూ ఆగష్టు 14, 1947...

Akhilesh:బీజేపీకి ఓటమి తప్పదు

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. కన్నౌజ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన అఖిలేష్...కోవిడ్ వ్యాక్సిన్ త‌యారీ కంపెనీ నుంచి బీజేపీ కోట్లాది...

TTD:హంస వాహనంపై కోదండరాముడు

తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ‌నివారం రాత్రి 7 గంట‌ల నుండి హంస వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో...

Prakashraj:శశిథరూర్‌దే తిరువనంతపురం

శశిథరూర్ తనకు మంచి మిత్రుడని...తిరువనంతపురంలో ఆయన గెలుపును ఎవరు ఆపలేరన్నారు నటుడు ప్రకాశ్ రాజ్. గత దశాబ్దకాలంగా ఆయన నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.శ‌శి థ‌రూర్ మ‌రోసారి గెలిచి.. లోక్‌స‌భ‌కు వెళ్తార‌ని,ఆయనకు అండ‌గా...

Jagan:చంద్రబాబు ధ్యాస అంతా దోచుకోవడంపైనే

టీడీపీ అధినేత చంద్రబాబు ధ్యాస అంత దోచుకోవడంపైనే ఉందన్నారు ఏపీ సీఎం జగన్. టంగుటూరు ఎన్నికల సభలో మాట్లాడిన జగన్.. మహిళల సాధికారతను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఎవరి పాలనలో రిపోర్టు ఎలా...

TS Eamcet:బాలికలే టాప్

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రిలీజయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయగా ఈసారి ఫలితాల్లో బాలికలే అత్యధికమంత్రి ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం మంది అర్హత సాధించారని సబిత...

ఈ పండ్ల రసాలు తాగితే.. ఎంత మేలో !

నేటి రోజుల్లో బరువు తగ్గడం చాలమందికి అతిపెద్ద సమస్యగా మారింది. ఎన్ని జాగ్రత్తలు పాటించిన, ఎలాంటి మెడిసిన్ వాడిన కొంతమంది బరువు తగ్గడంలో విఫలం అవుతుంటారు. అయితే నిపుణుల సలహా మేరకు ఆహారపు...

మే 27న‌ వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..

పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 2న నోటీఫికేషన్...

నేటి ముఖ్యమైన వార్తలు..

()ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. జగన్ అక్రమస్తుల పై దర్యాప్తు పునః ప్రారంభించాలని గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ...

తాజా వార్తలు