Revanth:అభివృద్ధిలో శ్రామికులే భాగస్వాములు
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి విషెస్ తెలిపారు రేవంత్. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని...
మార్చిలో జీఎస్ఎల్వీ మార్క్-3..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రయోగం సక్సెస్...
రాజ్యాంగం జనవరి 26నే ఎందుకు అమలైంది?
భారతీయులకు ప్రాముఖ్యమైన రోజుల్లో జనవరి 26 ఒకటి. ఈ రోజున యావత్ భారతీయులంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. 200 ఏళ్ల బ్రిటిష్ వారి పాలనకు చరమ గీతం పడుతూ ఆగష్టు 14, 1947...
Akhilesh:బీజేపీకి ఓటమి తప్పదు
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. కన్నౌజ్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన అఖిలేష్...కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కంపెనీ నుంచి బీజేపీ కోట్లాది...
నేటి ముఖ్యమైన వార్తలు..
()నాలుగోదశ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
పూర్తి కథనం కోసం ఈ...
కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్..
తెలంగాణ కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ఇచ్చింది ఎన్నికల సంఘం. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఈసీ...జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని సూచించింది. దీంతో 20న మధ్యాహ్నం 3 గంటలకు...
అబద్దాలను నమ్మి మోసపోయాం:జగదీష్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్దపు హామీలను నమ్మి మోసపోయామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.పెద్ద కొడుకు రెండిచ్చిండు , చిన్నోడు నాలుగిస్తా అంటుండు అని నమ్మి ఓటేసి మోసపోయినం అని ఊర్లలో పెద్ద...
TTD:వేసవి రద్దీ నేపథ్యంలో ముందస్తు చర్యలు
తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం జూలై...
నీతి,నిజాయితీతో పోటీ చేస్తున్నాం:చంద్రబాబు
నీతి, నిజాయితీతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతి గన్నవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. అవినీతి, అక్రమాలతో సంపాందించిన డబ్బుతో జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు.
భారీ...
TTD:శ్రీవారి భక్తులకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, అందుకు తగ్గట్టు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి పునరుద్ఘాటించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం...