Monday, May 20, 2024

వార్తలు

Bhadrachalam:కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం

భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ...

లవ్ మీ..పెద్ద హిట్ అవుతుంది:దిల్ రాజు

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి...

మార్చి 4 నుండి డీఎస్సీ..దరఖాస్తుల స్వీకరణ

11062 పోస్ట్ లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డీఎస్సీ 2023లో 5089 పోస్టుల కే నోటిఫికేషన్ విడుదల చేయగా పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. అప్పటి...

ఓటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌..

సిద్దిపేట జిల్లాలోని చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స‌తీమణి శోభతో కలిసి ఓటు వేయగా కేసీఆర్ వెంట మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు...

భారత్‌లో కొత్త పుతిన్..మోడీపై పవార్ ఫైర్!

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. భారత్‌లో మరో పుతిన్ తయారవుతున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేస్తున్న మహా కూటమి నేత వికాస్ (కాంగ్రెస్) తరపున...

టెలీపర్ఫామెన్స్‌..3వేల ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వ కృషి, మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టగా తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది.ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ...

వెనిజులాలో ప్ర‌మాదం.. 23 మంది మృతి

వెనిజులాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 23 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల...

గాజాపై ఇజ్రాయెల్ దాడి..16 మంది మృతి

గాజాలోని రఫాపై విరుచుకపడింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడంతో హమాస్ ప్రధాన స్థావరమైన గాజాలోని రఫాపై దాడలు చేసింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 16 మంది...

ఏప్రిల్ 17న శ్రీరామ నవమి వేడుకలు

ఏప్రిల్ 17న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ శ్రీవారి ఆలయంలో ఆస్థాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీరాముడు హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. అదేవిధంగా...

Modi:విపక్ష కూటమి స్కెచ్ ఇదే

వచ్చే ఐదేండ్లలో ఐదుగురు ప్రధానులు...ఇదే విపక్ష కూటమి స్కెచ్ అని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భార‌త్‌ను ముక్క‌లుగా చూడాల‌నుకునే వారు ప్ర‌ధాని ప‌ద‌విని కూడా పంచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. మ‌హారాష్ట్ర‌లోని...

తాజా వార్తలు