రాష్ట్రపతికి సీఎం రేవంత్ స్వాగతం

13
- Advertisement -

హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు సీఎం రేవంత్. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు,అధికారులు.

Also Read:ఆనంద్ దేవరకొండ బర్త్ డే స్పెషల్..

- Advertisement -