Thursday, May 9, 2024

జాతీయ వార్తలు

బీజేపీ కాంగ్రెస్ మధ్య ‘మేనిఫెస్టో వార్’ !

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీల పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మూడోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే.. పూర్వవైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో...

Congress:ఎన్నికల వేళ మరో షాక్..

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోషల్ మీడియా ద్వారా...

Congress:కాంగ్రెస్ ‘పాంచ్ న్యాయ్’ అస్త్రం!

ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలగా ఉంది. 2014 అధికారం కోల్పోయిన తర్వాత హస్తం పార్టీ తీవ్రంగా బలహీన పడుతూ వచ్చింది. పైగా...

ఎంపీగా రాహుల్ నామినేషన్..

వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గత సార్వత్రిక ఎన్నికల్లో 4.31 లక్షల ఓట్లతో గెలుపొందారు రాహుల్. ఈసారి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ...

ఫేక్ న్యూస్‌ అరికట్టేందుకు కొత్త వెబ్ సైట్..

ఎన్నిక‌ల్లో అస‌త్య ప్రచారాన్ని అరిక‌ట్ట‌డానికి కొత్త వెబ్‌సైట్‌ ను తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. మిథ్ వ‌ర్సెస్ రియాలిటీ రిజిస్ట‌ర్ పేరిట వెబ్‌సైట్ తీసుకువ‌చ్చింది ఈసీ. వెబ్‌సైట్‌ను సీఈసీ రాజీవ్ కుమార్‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు...

ఇండియా కూటమికి పేరు గండం!

రాబోయే ఎన్నికల్లో మోడీ సర్కార్ ను గద్దె దించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమిలో దాదాపు 26 పార్టీలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన...

Supreme Court:ఈవీఎంలపై సంచలన నిర్ణయం

ఈవీఎం, వీవీ పాట్‌ లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలో నమోదైన ప్రతి ఓటుతో పాటు స్లిప్‌తో సరిపోల్చాలన్న పిటిషన్‌పై...

Kejriwal:కేజ్రీవాల్ ‘ఛలో తీహార్’?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం దేశ...

రాత్రి పూట పుచ్చకాయ తింటున్నారా?

వేసవిలో అందరికీ ఇష్టమైన పండు పుచ్చకాయ. కేవలం ఈ సీజన్ లో మాత్రమే దొరికే పుచ్చకాయ వేసవి తాపాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో 90 శాతం నీరు అధికంగా ఉంటుంది....

పీవీకి భారతరత్న..అందుకున్న పీవీ ప్రభాకర్‌ రావు

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పీవీకి భారతరత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ అవార్డుల ప్రధానోత్సవం జరుగగా పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు భారత రత్న అవార్డు అందుకున్నారు. దేశంలోని పలు...

తాజా వార్తలు