Wednesday, April 24, 2024

జాతీయ వార్తలు

రాహుల్‌కు షాకిచ్చిన దీదీ!

ఇండియా కుటమిలో ముసలం మొదలైంది. ఇండియా కూటమికి షాకిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఒంటిరిగానే పోటీ...

రామ మందిర్.. ఎన్నికల వ్యూహమేనా?

జనవరి 22 న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా రామ మందిరం గురించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ ఆలయ నిర్మాణానికి...

స్వాతంత్య్ర స్పూర్తిని నింపిన నేతాజీ..

పరాయిపాలనలో మగ్గుతున్న భారతమాతకు విముక్తి కల్పించడానికి ఎందరో వీరులు పోరాటయోధులుగా మారారు. ప్రాణాలకు తెగించి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టారు. అలాంటి వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ది ప్రత్యేక స్థానమనే విషయం అందరికీ తెలిసిందే. ధైర్యానికి,...

చంద్రబాబు బ్యాడ్ లక్..నో చెప్పిన పీకే!

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ని సైతం సంప్రదించిన సంగతి తెలిసిందే....

బాలరాముని దర్శనం..భక్తుల క్యూ

సాధారణ భక్తులకు దర్శనమిస్తున్నారు బాలరాముడు. నిన్న అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగగా నేటి నుండి భక్తులకు దర్శనమిస్తున్నారు బాలరాముడు. ఇక ఉదయం నుండే...

Budget 2024:భారీ ఆశలు

2024-25 మధ్యంత బడ్జెట్‌కు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1న లోక్ సభలో ఆరోసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికల సందర్భంగా వస్తున్న బడ్జెట్ కావడంతో భారీ ఆశలు నెలకొన్నాయి....

Mohan Bhagwat:తిరిగి అయోధ్యకు రామ్‌లల్లా

500 శతాబ్దాలుగా భారతీయులు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేయగా ఈ సందర్భంగా మాట్లాడిన...

Ram Mandir:దేశమంతా దీపావళి

దేశం 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. రాముడు తన సింహాసనంపై కూర్చోనుండగా శ్రీరాముని ప్రతి భక్తుడు 'జై శ్రీరాం' అని వ్రాసి భగవంతుని...

Ram Mandir:మోడీ అయోధ్య షెడ్యూల్

జనవరి 22, 2024న అయోధ్య ధామ్‌లోని శ్రీరామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయ ఆచారాల ప్రకారం 'ప్రాణ్ ప్రతిష్ఠ'ను నిర్వహిస్తారు. ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక...

బీజేపీ ‘రథయాత్ర’లు.. ఫలిస్తాయా?

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ గత కొన్నాళ్లుగా శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కానీ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా...

తాజా వార్తలు