నితీష్ ప్లానేంటి.. కూటమిలో రగడ?
బీహార్ ముఖ్యమంత్రి జేడియూ అధినేత నితీష్ కుమార్ వ్యవహారం దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. గత కొన్ని రోజులుగా మహాకూటమిలో విభేదాలు తలెత్తడంతో నితీష్ కుమార్ కూటమి నుంచి బయటికి...
రాష్ట్రానికి అమిత్ షా..షెడ్యూల్ ఇదే
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు మద్యాహ్నం 1.05గంలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఆ తర్వాత మహబూబ్నగర్ కు 1.35కు చేరుకోనున్నారు అమిత్...
Congress:ఒంటరవుతున్న ‘హస్తం పార్టీ’?
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్...
రాజ్యాంగం జనవరి 26నే ఎందుకు అమలైంది?
భారతీయులకు ప్రాముఖ్యమైన రోజుల్లో జనవరి 26 ఒకటి. ఈ రోజున యావత్ భారతీయులంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. 200 ఏళ్ల బ్రిటిష్ వారి పాలనకు చరమ గీతం పడుతూ ఆగష్టు 14, 1947...
ఆగస్టు 15..రిపబ్లిక్ డే తేడా ఇదే
భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం. అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి మన దేశానికి ఆగస్టు 15, 1947న...
Budget 2024:హల్వా వేడుక..ఆనవాయితీ ఇదే
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఈసారి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక ఏటా బడ్జెట్కు ముందు సంప్రదాయం ప్రకారం...
Budget 2024: మధ్యంతర బడ్జెట్ అంటే ఇదే?
2024-25 సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. ఆరోసారి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశ పెట్టనుండగా ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ని మోడీ సర్కార్ ప్రవేశ...
రాహుల్కు షాకిచ్చిన దీదీ!
ఇండియా కుటమిలో ముసలం మొదలైంది. ఇండియా కూటమికి షాకిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఒంటిరిగానే పోటీ...
రామ మందిర్.. ఎన్నికల వ్యూహమేనా?
జనవరి 22 న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా రామ మందిరం గురించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ ఆలయ నిర్మాణానికి...
స్వాతంత్య్ర స్పూర్తిని నింపిన నేతాజీ..
పరాయిపాలనలో మగ్గుతున్న భారతమాతకు విముక్తి కల్పించడానికి ఎందరో వీరులు పోరాటయోధులుగా మారారు. ప్రాణాలకు తెగించి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టారు. అలాంటి వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ది ప్రత్యేక స్థానమనే విషయం అందరికీ తెలిసిందే. ధైర్యానికి,...