Saturday, June 29, 2024

జాతీయ వార్తలు

coronavirus cases

11 లక్షలు దాటిన కరోనా కేసులు…

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. రోజుకు 35 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తుండగా రానున్న రోజుల్లో కరోనా మరింత ఉగ్రరూపం దాల్చనుంది...

ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోదీ కీలక సమీక్ష..

దేశంలో కరోనా తీవ్రతపై ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. గడిచిన వారం రోజుల్లో కరోనా కేసులు 20వేల నుంచి 1.6 లక్షలకు పెరిగిపోయిన నేపథ్యంలో...
Independence

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..ఢిల్లీలో హై అలర్ట్‌..!

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో...

Raghubar Das:ఉద్యోగి నుండి సీఎం వరకు

రఘుబర్ దాస్.. జార్ఖాండ్ మాజీ సీఎం. టాటా స్టీల్ ప్లాంట్ ఉద్యోగి నుండి సీఎం వరకు ఎదగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రఘుబర్..ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 1955 మే 3న...
Rahul-Gandhi

కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు..

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ పార్టీ బాధితురాలిగా దేశాన్ని మార్చవద్దని ఆయన...
cloud burst

క్లౌడ్‌ బరస్ట్‌ పై సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు

క్లౌడ్‌ బరస్ట్‌ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుండ పోత వర్షంపై కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని ఇవి ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో...

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం: కేంద్రం

కరోనా వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్టపరిహారాన్ని చెల్లించడం...
corona

దేశంలో 24 గంటల్లో 1033 కరోనా కేసులు…

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1033 కరోనా కేసులు నమోదుకాగా 43 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,31,958కి చేరగా...
kovind

హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌

భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్వరలో హైదరాబాద్ పర్యటించనున్నారు. తన సదరన్ సోజోర్న్ లో భాగంగా ఈనెల 4 వ వారంలో ఆయన పర్యటన ఉంటుందని ప్రభుత్వానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి...
corona

దేశంలో 34 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 75 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసుల సంఖ్య 34 లక్షలకు చేరువయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో రికార్డు...

తాజా వార్తలు