రోజర్ ఫెదరర్ టెన్నిస్కు గుడ్బై
అత్యంత సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్ ఆడిన ది గ్రేట్ స్విస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ను ఆడేశారు. లండన్లో జరిగిన లెవర్ కప్లో తన చిరకాల ప్రత్యర్థి అయిన...
భారత్ జోడో యాత్రలో సోనియా ప్రియాంక
కాంగ్రెస్కు పూర్వ జవసత్వాలు తేవడానికి ప్రయత్నిస్తున్న ఎంపీ రాహుల్ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర...త్వరలో కర్ణాటకలో ప్రారంభం కానుంది. రాహుల్ గాంధీతో పాటు పలువురు...
బుకర్ ప్రైజ్ విజేత హిలరీ కన్నుమూత
బుకర్ ప్రైజ్ విజేత బ్రిటిష్ రచయిత్రి హిలరీ మాంటెల్ మరణించారు. 2009లో ప్రచురితమైన వోల్ఫ్ హాల్ ట్రయాలజీలో భాగంగా మరో మూడేండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ బ్రింగ్ అప్ ది బాడీస్ పుస్తకాలకు...
ది ఘోస్ట్ ఈవెంట్ కి నాగ చైతన్య, అఖిల్
కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్లో గ్రాండ్ గా జరగనుంది. ఓపెన్...
చంద్రబాబు ఏపీకి నాన్లోకల్ : సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంలోని అనిమిగాని గ్రామంలో మూడో విడత వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ సీఎంగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు...
గ్రామీణ స్వచ్ఛ భారత్లో తెలంగాణ అవార్డుల పంట
గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంటపడింది. పలు విభాగాల్లో తెలంగాణ ఏకంగా 13 అవార్డులు దక్కించుకున్నది. పెద్ద రాష్ట్రాల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. జిల్లాల కేటగిరిలో రెండో...
ధనుష్, సందీప్ కిషన్ కాంబినేషన్లో కెప్టెన్ మిల్లర్
జాతీయ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా గురువారంనాడు చెన్నైలో ప్రారంభమయింది....
అంతా ఎన్నికల కోసమే ఈ ఖర్చు …..
2022వ ఆరంభంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా ఖర్చులు చేశాయి. ఆయా రాజకీయా పార్టీలు ఏకంగా భారీ మొత్తంలో...
తెలంగాణ అటవీశాఖలో అధికారుల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్లు 8 డీఎఫ్ఓలు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్, పంచాయితీరాజ్ శాఖ...
అయోధ్య రామాలంయం కోసం రూ.1800కోట్ల ఖర్చు
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖర్చు అవుతుందని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు అంచనా వేశారు. ఈ రామాలయం నిర్మాణం కోసం ప్రభుత్వంనుంచి గానీ, విదేశాల...