‘రైతుబంధు’ పథకానికి 6 వేల కోట్లు విడుదల..
తెలంగాణలో 'రైతుబంధు' పథకం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు సిద్ధంచేసింది. రైతు బంధు పథకానికి ప్రభుత్వం నిధులును విడుదల చేసింది. ఈ మేరకు ఖరీఫ్ సీజన్ కోసం రూ.6...
పవన్ పేరు వాడుకున్న గోపిచంద్..!
ఇటీవలె ఆక్సిజన్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న గోపిచంద్ మరో సినిమాను పూర్త చేయబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాకి 'గౌతమ్ నంద'అనే టైటిల్ను ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్...
కబడ్డీ.. ఏషియన్ గేమ్స్ కు ఎంపిక సూర్యాపేటలోనే
47 వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు ఆతిధ్యం ఇస్తున్న సూర్యాపేట 2022 లో జరుగనున్న ఏషియన్ గేమ్స్ కు క్రీడాకారుల ఎంపికకు కూడా వేదికగా మారింది.2022 లో జరుగు ఏషియన్ గేమ్స్...
ఉత్తమ నగరంగా హైదరాబాద్..
హైదరాబాద్కు మరో ఘనత దక్కింది. భారతదేశంలోని నగరాల్లో అత్యుత్తమ జీవిన ప్రమాణాలున్న నగరంగా ఎంపికై ప్రత్యేకతను చాటుకుంది. న్యూయార్కు పట్టణానికి చెందిన మెర్సర్ సంస్థ 2016 సంవత్సరానికిగాను ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకింగ్ వివరాలను...
మహంకాళి ఆలయ అభివృద్ధిపై మంత్రి తలసాని సమీక్ష..
సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
‘పాగల్’ ప్రేమకథ మాత్రమే కాదు.. ప్రేమ గురించి చెప్పే సినిమా: విశ్వక్
విశ్వక్ సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం పాగల్. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. సినిమా...
53% మందికి ఉచిత బియ్యం పంపిణీ..
శుక్రవారం నాటికి 46.69 లక్షల (53%) మంది కార్డుదారులకు 1 లక్ష 81 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 1275 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేయడం జరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్...
6కోట్లు అడుగుతున్న లేడీ సూపర్స్టార్..!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా, దక్షిణాదినే టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న నయనతార వరుస సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ భామ పారితోషకం గురించి ఇప్పుడు ఆసక్తికరయకమైన...
మరో ‘పెళ్ళిచూపులు’గా మెంటల్ మదిలో..
'పెళ్ళిచూపులు' తర్వాత పస్తుతం “మెంటల్ మదిలో” చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. శ్రీ విష్ణు, నివేథ...
రైతుబంధు కోసం రూ.6900 కోట్లు రిలీజ్..
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రైతులకు శుభవార్తనందించిన తెలంగాణ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో రైతు బంధు సాయాన్ని వేసేందుకు సిద్ధమైంది. రైతుబంధు పథకం అమలుకోసం ₹ 6900 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో)ను...