కన్నెపల్లి పంప్హౌస్ వద్ద.. గోదావరి ప్రవాహ ఉధృతి
తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ పరవళ్ళు తొక్కుతోంది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. నీటి ప్రవాహంతో గోదావరి నీరు ఉరకలెత్తుతోంది. జయశంకర్ భూపాలపల్లి...
ఐపీఎల్ పై స్సందించిన తలైవా..
కేంద్రం కావేరి నదీ జలాల విషయంలో తమినాడుకు అన్యాయం చేసిందని ఓ వైపు నిరసనలు కొనసాగుతుంటే అదే సమయంలో దూసుకొచ్చింది ఐపీఎల్. కొద్దిరోజల క్రితం టీటీవీ దినకరన్ ఏకంగా ఐపీఎల్ ను అడనివ్వకూడదంటూ...
ఆశా పరేఖ్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో దాదా సాహెబ్ ఫాల్కే ప్రధానమైనది. ఈ అవార్డును 2020 సంవత్సరానికి గాను ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ ఎంపికైనట్టు కేంద్ర...
బండిపై కేసు నమోదు..
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కేసు నమోదైంది. కరోనా నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు...
భారీ రేటుకు ‘ఆర్ఆర్ఆర్’ ఆడియో రైట్స్..
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిస్తున్న ఈ...
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: గద్వాల ఎమ్మెల్యే
ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి తో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, అల్లంపూర్ ఎమ్మెల్యే డా!! అబ్రహం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం...
సింధు, సాక్షిలకు ఖేల్ రత్న
రియో ఒలింపిక్స్ రజతం గెలిచిన హైదరాబాదీ షట్లర్ వివి సింధు ఖేల్ రత్న పురస్కారం అందుకుంది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డు అందజేస్తుంది. ఒలింపిక్స్లో...
పంచాంగం..06.06.18
శ్రీ విళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
అధిక జ్యేష్ఠమాసం
తిథి బ.సప్తమి ఉ.6.48 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం శతభిషం సా.4.28 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం రా.11.17 నుంచి 12.57 వరకు
దుర్ముహూర్తం ప.11.31 నుంచి 12.24 వరకు
రాహుకాలం ప.12.00 నుంచి...