Wednesday, May 1, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

KTR:పాలమూరులో ఓటమి దిశగా కాంగ్రెస్

24 ఏళ్ళు ఆందోళన పథంలో 10 సంవత్సరాలు ప్రభుత్వ పాలన దూసుకుపోయామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా చిట్‌ చాట్‌గా మాట్లాడిన కేసీఆర్..2023 ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు...

Congress: ఏపీలో కాంగ్రెస్..తొమ్మిది గ్యారెంటీలు!

మే 13న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టాలని అన్ని పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. వైసీపీ,...

అమెరికాకి బయల్దేరిన ఎన్టీఆర్

ఆస్కార్ అవార్డుల కోసం ఎన్టీఆర్ అమెరికా ప్రయాణమయ్యాడు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరారు తారక్ . అక్కడ 'అకాడెమీ అవార్డుల' వేడుకకు హాజరుకావడమే కాకుండా హాలీవుడ్ దర్శకులతో సమావేశమై మాట్లాడనున్నారు. రాజమౌళి...

ఉద్యోగాల కల్పనలో జగన్ విఫలం:షర్మిల

ఉద్యోగాల కల్పనలో జగన్ సర్కార్‌తో పాటు మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. కర్నూల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన షర్మిల..ఏపీలో పదేండ్ల పాటు పాలించిన టీడీపీ, వైసీపీతో ఎలాంటి అభివృద్ధి...

ఏపీలో కాంగ్రెస్ ‘సంచలన హామీలు’ ?

గత కొన్నాళ్లుగా దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో సత్తా చాటుతు వస్తోంది. గత ఏడాది జరిగిన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొదట కర్నాటకలో అధికారం సాధించిన హస్తం...

Amith Shah:ఢిల్లీకి ఏటీఎంగా కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారని ఆరోపించారు.సిద్ధిపేటలో బీజేపీ విశాఖ జనసభలో మాట్లాడిన షా..దేశం వ్యాప్తంగా ఉన్న జఠిలమైన సమస్యలకు కూడా...

రవితేజకి కమెడియన్ క్షమాపణ

ఇండస్ట్రీ కొన్నిఫంక్షన్ లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతుంటాయి. అందుకే చాలా మంది వేదికలపై ఆచి తూచి మాట్లాడుతుంటారు. కొందరు అనుకోకుండా నోరు జారి హీరో ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంటారు....

Harishrao:రాష్ట్రం గొంతెండిపోతోంది

రాష్ట్రం లో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు...సీఎం రేవంత్‌ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. రాష్ట్రం గొంతెండిపోతున్నది. గుక్కెడు మంచి నీళ్ళకోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారన్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు....

బాబు సంచలన స్కామ్..మళ్ళీ జైలుకే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆయన సి‌ఎం గా ఉన్నప్పుడూ అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడినట్లు గత కొన్నాళ్లుగా...

జగన్నాటకం.. దేనికోసం!

అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు.. అది కుదరకపోవడంతో విశాఖ రాజధాని అది కూడా నెరవేరకపోవడంతో అమరావతినే రాజధాని అన్నారు.. ఇప్పుడేమో కొత్తగా హైదరబాద్ ను రాజధానిగా కోరుకుంటున్నారు.. ప్రస్తుతం రాజధాని విషయంలో ఏపీ...

తాజా వార్తలు